గ్రామాలలో పంచాయతీ కార్యదర్షులు అప్రమత్తంగా ఉండాలి
A9న్యూస్ ఇందల్వాయి: ఇందల్వాయి మండలం లోని 7 రోజుల పాటు భారీ వర్షాలు ఎంపీడీవో అనంతరావు నిజామాబాద్ జిల్లాలో రాగల ఏడు రోజులపాటు భారీ వర్షాలు ఉన్నందున నిజామాబాద్ జిల్లాను రెడ్ అలర్ట్ గా ప్రకటించడం జరిగిందన్నారు. పంచాయతీ కార్యదర్శులు తమ…