ప్రమాదవశాత్తు డేరాకు నిప్పు తగలబడి వ్యక్తి మృతి….
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలోని దోబీ ఘాట్ ప్రాంతంలో రాత్రి ప్రమాదవాషత్తు చెత్తకు పెట్టిన నిప్పు డేరాకు తగలబడి సీతారామారావు 75 అనే వ్యక్తి మృతి చెందాడు. స్థానిక వివరాల్లోకి వెళ్తే సుమారు 15 సంవత్సరాల నుండి పక్షవాతంతో…