వి.డి.సి ల దౌర్జన్యాలపై ఐ.ఎల్.పి.ఎ(ILPA) న్యాయ పోరాటం.
వి.డి.సి ల దౌర్జన్యాలపై ఐ.ఎల్.పి.ఎ(ILPA) న్యాయ పోరాటం. నిజామాబాద్ జిల్లా తాళ్ళరాంపూర్ , మరియు జక్రాన్పల్లి గ్రామాల్లో నిజ-నిర్ధారణ చేసిన ఐ.ఎల్.పి.ఎ బృందం. VDC ల వ్యతిరేకంగా.. బాధితులకు అండగా నిలుస్తామన్న ILPA రాష్ట్ర అధ్యక్షులు అడ్వకేట్ పొన్నం దేవరాజ్ గౌడ్.…
ఆర్మూర్ లో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించిన పోలీసులు….
ప్రజల రక్షణ సురక్షిత లో భాగంగా నిజామాబాదు పోలీస్ కమీషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ ఆదేశాల మేరకు శుక్రవారం ఉదయము 4 గంటలకు ఆర్మూర్ పట్టణంలోని రాజారామ్ నగర్ కాలనీ లో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించిన ఏసిపి వెంకటేశ్వర…
ఏసీబీ కీ చిక్కన పిఆర్ ఉద్యోగి శ్రీనివాస్ శర్మ
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీరాజ్ శాఖ లో సీనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్ శర్మ నందిపేట మండలం డొంకేశ్వర గ్రామంలోని సిసి రోడ్డు పనుల బిల్లులో మంజూరు విషయములో ఓ…
నిమ్స్ ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం.. ఎమర్జెన్సీ వార్డులోని పేషెంట్స్:
*హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. *ఎమర్జెన్సీ వార్డులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో సిబ్బంది, పేషెంట్స్ భయాందోళనకు గురయ్యారు. *వార్డుల నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రమాద వివరాలు తెలియాల్సివుంది. హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం…
వారిపై కూడా చర్యలు తీసుకుంటారా..- ఐఏఎస్ స్మితా సబర్వాల్:
గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఐఏఎస్ స్మితా సబర్వాల్ విచారణకు హాజరైయ్యారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీకి సంబంధించిన ఏఐ ఫొటోను తన ఎక్స్ ఖాతాలో రీపోస్ట్ చేయడంతో పోలీసులు ఆమెకు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆమె విచారణకు హాజరై…
హెచ్సీయూలో కాంగ్రెస్ విధ్వంసం.. రఘునందన్ రావు షాకింగ్ కామెంట్స్:
హైదరాబాద్: భూముల రక్షణ కోసం తాము కట్టుబడి ఉన్నామని బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. నాడు బీఆర్ఎస్, నేడు కాంగ్రెస్ రెండు ప్రభుత్వాలు పర్యావరణం విధ్వంసం చేశాయని ఆరోపించారు. హెచ్సీయూలో కాంగ్రెస్ విధ్వంసం చేసిన అడ్డుకోవడానికి బీజేపీ మొదటి…
హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలో పోటీపై కేటీఆర్ క్లారిటీ:
హైదరాబాద్: హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో పోటీకి దూరంగా బీఆర్ఎస్ ఉండనుంది. ఈ ఎన్నికలో పోటీ చేయడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రకటించారు. గీత దాటితే వేటు తప్పదని సొంత పార్టీ…
ఎంఐఎంకు ఆ పార్టీలు జీ హుజూరంటున్నాయి: కిషన్ రెడ్డి.
హైదరాబాద్, ఏప్రిల్ 18: కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలపై కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి మరోసారి మండిపడ్డారు. ఈ మూడు పార్టీలు కలిసి తెలంగాణను ముంచే ఎత్తుగడలు వేస్తున్నాయని ఆయన ఆరోపించారు. ప్రజలను దోపిడీ చేసి.. ఆడబిడ్డలపై…
ఎంఐఎంకు ఆ పార్టీలు జీ హుజూరంటున్నాయి: కిషన్ రెడ్డి.
హైదరాబాద్, ఏప్రిల్ 18: కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలపై కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి మరోసారి మండిపడ్డారు. ఈ మూడు పార్టీలు కలిసి తెలంగాణను ముంచే ఎత్తుగడలు వేస్తున్నాయని ఆయన ఆరోపించారు. ప్రజలను దోపిడీ చేసి.. ఆడబిడ్డలపై…
బీజేపీలో మరోసారి బయటపడ్డ అసంతృప్తి:
హైదరాబాద్, ఏప్రిల్ 18: తెలంగాణ బీజేపీలో మరోసారి అసంతృప్తి బయటపడింది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికపై జరుగుతున్న సమావేశానికి ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మాకొట్టారు. నగరంలోని బీజేపీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ రాకపోవడంపై పార్టీలో…