హైదరాబాద్
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు–2026కు దరఖాస్తుల ఆహ్వానం…..
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు – 2026. అర్హులు: ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు మరియు ప్రధానోపాధ్యాయులు (HMలు). సేవా అర్హత: కనీసం 10 సంవత్సరాల రెగ్యులర్ సర్వీస్ పూర్తి....
ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల విద్యార్థులకు బ్రాండెడ్ వస్తువులు….
రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలు, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన (బ్రాండెడ్) వస్తువులను అందజేయాలని నిర్ణయించింది. ప్రధాన అంశాలు: మొత్తం రూ.687.78....
జర్నలిస్ట్ బస్ పాసుల కోసం ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం….
జూన్ 17 నుంచి దరఖాస్తులు, 2028 ఏప్రిల్ 30 వరకు చెల్లుబాటు….. రాష్ట్ర, జిల్లా స్థాయి పనిచేస్తున్న జర్నలిస్టులకు TSRTC కొత్త జర్నలిస్ట్ బస్ పాసులను ఆన్లైన్ ద్వారా జారీ చేయనుంది. సోమవారం....
తెలంగాణ ప్రభుత్వ స్కూల్ విద్యార్థులకు శుభవార్త: 6–10 తరగతుల వారికి ఉచిత వర్క్బుక్స్ పంపిణీ….
2026–27 విద్యా సంవత్సరం నుంచి తెలంగాణ ప్రభుత్వం 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా వర్క్బుక్స్ అందించనుంది. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీలు, మోడల్....
తెలంగాణలో స్కూళ్లకు వేసవి సెలవులు పొడిగింపు.. జూన్ 15 నుంచి పునఃప్రారంభం….
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని పాఠశాలల వేసవి సెలవులను మరో మూడు రోజులు పొడిగించింది. ముందుగా జూన్ 12న పాఠశాలలు ప్రారంభం కావాల్సి ఉండగా, వాటి పునఃప్రారంభ తేదీని జూన్ 15కు వాయిదా వేస్తూ....
పింఛన్ దారులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్…..
పింఛన్ ల విషయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. పింఛన్లను నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ చేయాలని ఆదేశించారు. అలాగే అర్హులకే పింఛన్లు ఇవ్వాలని అన్నారు. ఈ మేరకు....
విశ్వబ్రాహ్మణులుగా మాత్రమే నమోదు చేయాలి.. హైకోర్టు ఆదేశాలకు స్వాగతం : శ్రీరామ్ మహిపాల్ చారి…..
అఖిల భారతీయ విశ్వకర్మ తెలంగాణ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ శ్రీరామ్ మహిపాల్ చారి మాట్లాడుతూ, కుల గణన సర్వే విషయంలో హైకోర్టు ఇచ్చిన కీలక ఆదేశాలను స్వాగతిస్తున్నామని తెలిపారు. కంసాలి, వడ్ల, కంచరి,....
తెలంగాణలో రెడ్ అలర్ట్.. 47 డిగ్రీలకు చేరనున్న ఉష్ణోగ్రతలు…
మధ్యాహ్నం 11 గంటల నుంచి 4 గంటల వరకు బయటకు రావొద్దని వాతావరణ శాఖ హెచ్చరిక.. తెలంగాణ రాష్ట్రంలో ఎండల తీవ్రత రోజురోజుకూ ప్రమాదకర స్థాయికి చేరుకుంటోంది. ఇవాల్టి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు భారీగా....
జర్నలిస్టులకు గుడ్ న్యూస్….
రేపటి నుంచి కొత్త అక్రిడిటేషన్ కార్డుల పంపిణీ…. *కలెక్టర్లకు కీలక ఆదేశాలు.. తెలంగాణ రాష్ట్రంలోని జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డుల జారీ ప్రక్రియపై రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. మే 1....
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులకు మరో అవకాశం….
రాష్ట్రంలోని ప్లాట్ల యజమానులకు తెలంగాణ ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. పెండింగ్లో ఉన్న లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకం (ఎల్ఆర్ఎస్) ఫీజుల చెల్లింపులపై ఏకంగా 25 శాతం భారీ రాయితీని ప్రకటిస్తూ ప్రభుత్వం బుధవారం....












