హైదరాబాద్
ఆందోళనల వెనుక అధికార దాహమా? లేక ప్రజాస్వామ్య హక్కులా? — బిజెపి అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు వ్యాసంపై విమర్శనాత్మక విశ్లేషణ…
ఎ9 న్యూస్ డెస్క్ జులై 26: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు జూలై 25 ఆంధ్రజ్యోతి పత్రికలో రాసిన “ఆందోళనల వెనుకున్నది అధికార దాహమే!” అనే వ్యాసం ఒక రాజకీయ పార్టీ దృక్కోణాన్ని....
MANUUలో ఉచిత సివిల్స్ కోచింగ్కు దరఖాస్తులు….
హైదరాబాద్, జూలై 17: హైదరాబాద్లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ (MANUU) 2026–27 విద్యా సంవత్సరానికి సివిల్ సర్వీసెస్ (ప్రిలిమ్స్-కమ్-మెయిన్స్) ఉచిత కోచింగ్ కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ కోచింగ్ మైనార్టీలు,....
గృహజ్యోతి పథకంపై ఎల్నినో ప్రభావం.. 4 లక్షల మందికి జీరో బిల్లు నిలిపివేత….
హైదరాబాద్, జూలై 17: తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక గృహజ్యోతి పథకంపై ఎల్నినో ప్రభావం పడింది. వర్షాభావం, అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఫ్యాన్లు, కూలర్లు, బోర్ మోటార్ల వినియోగం పెరగడంతో అనేక కుటుంబాల విద్యుత్....
నేడు ఉద్యోగుల ఆరోగ్య పథకం (EHS) ప్రారంభం….
హైదరాబాద్, జూలై 17: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల కోసం రూపొందించిన ఎంప్లాయిస్ హెల్త్ స్కీం (EHS)ను శుక్రవారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రారంభించనున్నారు. సచివాలయంలో మధ్యాహ్నం 1....
తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు.. అల్పపీడన ప్రభావం….
హైదరాబాద్, జూలై 17: వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర, ఈశాన్య....
నేడు రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులకు ఆల్బెండజోల్ ట్యాబ్లెట్ల పంపిణీ….
తెలంగాణ రాష్ట్రంలో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా నేడు (జులై 13) 1 నుంచి 19 ఏళ్ల వయస్సు గల సుమారు 96.81 లక్షల మంది పిల్లలకు ఆల్బెండజోల్ ట్యాబ్లెట్లను ఉచితంగా....
ఎల్నినో మరింత తీవ్రం-జూలై, సెప్టెంబరు మధ్య ఉగ్రరూపం..
ఎదుర్కోవడానికి దేశాలన్నీ సిద్ధం కావాలి… ఐరాస సంస్థ డబ్ల్యూఎంవో హెచ్చరిక… భారత్లోని వర్షపాతంలో తీవ్ర వైరుధ్యం… జూన్లో 79 శాతం భూభాగంలో లోటు… న్యూఢిల్లీ, జూలై 3: ఇప్పటికే ఏర్పడ్డ ఎల్నినో పరిస్థితులు....
IBPS భారీ నోటిఫికేషన్.. 6,715 బ్యాంకు ఉద్యోగాలు….
బ్యాంకు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (IBPS) దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్ (PO), మేనేజ్మెంట్ ట్రెయినీ (MT) పోస్టుల భర్తీకి....
రైతు భరోసా నిధుల విడుదల.. తొలి విడతగా రూ.2,482 కోట్ల జమ చేసిన సీఎం రేవంత్ రెడ్డి….
హైదరాబాద్: తెలంగాణ రైతాంగానికి పెట్టుబడి సాయంగా రైతు భరోసా నిధులను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మంగళవారం హైదరాబాద్ శిల్పకళా వేదికలో నిర్వహించిన రైతు భరోసా సదస్సులో కంప్యూటర్ బటన్ నొక్కి విడుదల....
ఆర్బీఐ నుంచి రూ.7 వేల కోట్ల అప్పు తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం….
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం మంగళవారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్వారా రూ.7,000 కోట్ల రుణాన్ని సమీకరించింది. రాష్ట్ర ఆర్థిక అవసరాలు, అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలు, సాధారణ ప్రభుత్వ....
















