A9 News
ప్రతి గురువారం నాడు సాయిబాబా దేవాలయంలో అన్నదాన కార్యక్రమం….
ఎ9 న్యూస్, మాసాయిపేట, జూలై 16: మెదక్ జిల్లా మాసాయిపేట మండలం కేంద్రంలో ఉన్న శ్రీనివాస్ నగర్ కాలనీ లోని ప్రతి గురువారం సాయిబాబా దేవాలయంలో సాయిబాబాకు అభిషేకం చేస్తూ వస్త్రాలు ధరించి, భక్తుల....
ప్రతి అమావాస్యనాడు అన్నదాన కార్యక్రమం …..
స్టేషన్ మాసాపేట గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ వెల్లడి…. ఎ9 న్యూస్, మాసాయిపేట, జూలై ,14 : మాసాయిపేట మండలం కేంద్రంలో ని స్టేషన్ మాసాయిపేట గ్రామపంచాయతీ శివారులో ప్రతి అమావాస్య రోజున....
నేడు రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులకు ఆల్బెండజోల్ ట్యాబ్లెట్ల పంపిణీ….
తెలంగాణ రాష్ట్రంలో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా నేడు (జులై 13) 1 నుంచి 19 ఏళ్ల వయస్సు గల సుమారు 96.81 లక్షల మంది పిల్లలకు ఆల్బెండజోల్ ట్యాబ్లెట్లను ఉచితంగా....
ఓటరు జాబితా సవరణలో ప్రజలకు మార్గదర్శనం….
టీచర్స్ కాలనీలో ఎస్ఐఆర్ ప్రత్యేక కార్యక్రమం… A9 న్యూస్: ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని బీసీ సెల్ పట్టణ అధ్యక్షుడు దొండి రమణ సూచించారు.....
అయోధ్య బాలరాముడి బంగారు పాదుకల దర్శనంతో ఆర్మూర్లో ఆధ్యాత్మిక సందడి….
A9 న్యూస్: అయోధ్య శ్రీ బాలరాముని పవిత్ర బంగారు పాదుకలు, బంగారు ధనస్సు, బాణం ఆర్మూర్ పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో భక్తుల దర్శనార్థం ఉంచడంతో గురువారం ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక....
సీసీ కెమెరాలతో గ్రామాలకు భద్రతా కవచం….
శ్రీనగర్, జాకోర గ్రామాల్లో 31 సీసీ కెమెరాలను ప్రారంభించిన పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య…. ప్రజల భాగస్వామ్యంతో భద్రత మరింత పటిష్టం.. “మన ఊరు – మన భద్రత – మన....
అయ్యప్ప ఆలయంలో పూజలు – అన్నదాన కార్యక్రమానికి శ్రీకారం….
A9 న్యూస్: ఆర్మూర్ పట్టణంలోని జంబిహాన్ ఆలయ ప్రాంగణంలో ఉన్న అయ్యప్ప ఆలయంలో బుధవారం ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆర్మూర్ అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమాన్ని ఆర్మూర్....
రంగయ్యపల్లి గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత….
స్థానిక ఎమ్మెస్ అగర్వాల్ స్టీల్ కంపెనీ విస్తరణ పై అధికారులు నిర్వహించిన ప్రజా సేకరణలో అరెస్టుల వెల్లువ… గ్రామస్తుల ఆందోళన….. ఎ9 న్యూస్ మనోహరాబాద్/ మెదక్ జూలై 7 : గజ్వేల్ నియోజకవర్గం ఇంచార్జ్....
మాసాయిపేటలో మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ….
మాసాయిపేట, జూలై 7 (ఎ9 న్యూస్): మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలోని జాతీయ రహదారి పక్కన ఉన్న డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద దండోరా వ్యవస్థాపకుడు, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ జన్మదిన....
ట్రాన్స్ఫార్మర్ దొంగల ముఠా అరెస్ట్ – 74 కిలోల రాగి తీగలు స్వాధీనం….
* ట్రాన్స్ఫార్మర్ దొంగల ముఠా అరెస్ట్ – 74 కిలోల రాగి తీగలు స్వాధీనం… A9 న్యూస్: విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లలోని రాగి కాయిల్స్ను దొంగిలిస్తూ పలు పోలీస్ స్టేషన్ పరిధుల్లో వరుస చోరీలకు పాల్పడుతున్న....










