తాజా వార్తలు
కార్మికులకు అంతర్జాతీయ కార్మిక దినోత్సవ (మే డే) శుభాకాంక్షలు….
ఎ9 న్యూస్, మాసాయిపేట ; మే 1: మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నర్సాపూర్ నియోజకవర్గ ఇంచార్జ్ ఆవుల రాజిరెడ్డి గారు నియోజకవర్గంలోని అన్ని వర్గాల కార్మికులకు హృదయపూర్వక మే డే శుభాకాంక్షలు తెలియజేశారు.....
జర్నలిస్టులకు గుడ్ న్యూస్….
రేపటి నుంచి కొత్త అక్రిడిటేషన్ కార్డుల పంపిణీ…. *కలెక్టర్లకు కీలక ఆదేశాలు.. తెలంగాణ రాష్ట్రంలోని జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డుల జారీ ప్రక్రియపై రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. మే 1....
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులకు మరో అవకాశం….
రాష్ట్రంలోని ప్లాట్ల యజమానులకు తెలంగాణ ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. పెండింగ్లో ఉన్న లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకం (ఎల్ఆర్ఎస్) ఫీజుల చెల్లింపులపై ఏకంగా 25 శాతం భారీ రాయితీని ప్రకటిస్తూ ప్రభుత్వం బుధవారం....
కొండగట్టు అంజన్న దేవాలయానికి అరుదైన గౌరవం….
జగిత్యాల జిల్లా:ఏప్రిల్ 30: తెలంగాణలోని అత్యం త శక్తివంతమైన పుణ్యక్షేత్రంగా పేరు ఉన్న జగిత్యాల జిల్లా లోని ప్రసిద్ధి చెందిన కొండ గట్టు అంజన్న ఆలయానికి అరుదైన గౌరవం దక్కింది. దేశవ్యాప్తంగా ఉన్న....
“పదవ ఫలితాల్లో సి.పి.ఆర్.ఎం స్కూల్ విద్యార్థుల సత్తా”….
ఆలూరు మండలం గుత్పలోని సి.పి.ఆర్.ఎం హైస్కూల్ విద్యార్థులు పదవ తరగతి ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచారు. నేడు విడుదలైన ఫలితాలలో పాఠశాల విద్యార్థులు విజయదుందుభి మోగించారు. ఈ సందర్భంగా బాశెట్టి అక్షిత 552 మార్కులతో....
తెలంగాణ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. రూ.1000కోట్ల బకాయిలను విడుదల చేసింది…
రిటైర్డ్ ఉద్యోగల జీపీఎఫ్ బకాయిలు క్లియర్ 2025 అక్టోబర్ వరకు ఆర్థిక శాఖ చెల్లించింది. ప్రభుత్వం ప్రత్యేకంగా రిటైర్డ్ ఉద్యోగుల జీపీఎఫ్ బకాయిలను తీర్చింది. 2025 అక్టోబర్ వరకు ఉన్న బకాయిలను ఆర్థిక....
శ్రీ శ్రీ వీరన్న (చిప్ప మహారాజ్) 40వ మహా యజ్ఞం ఘనంగా….
A9 న్యూస్ రిపోర్టర్ జక్రాన్ పల్లి: జక్రాన్ పల్లి మండలంలోని పుప్పాలపల్లి గ్రామంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీ శ్రీ శ్రీ (చిప్ప మహారాజ్) 40వ యజ్ఞం గ్రామ ప్రజలు ఘనంగా నిర్వహించారు,ప్రతీ....
వడ్ల కుప్పను ఢీకొని ఒకరు మృతి….
A9 న్యూస్ రిపోర్టర్ జక్రాన్ పల్లి: జక్రాన్ పల్లి మండలంలోని బాల్ నగర్ కి చెందిన శివరాత్రి లక్ష్మణ్,లక్ష్మీ ఈనెల 23న రాత్రి బైక్ పై వెళ్తు సికింద్రాపూర్ వద్ద వడ్ల కుప్పను....
పసుపు రైతులకు కార్విన్ అగ్రిటెక్ వారి సన్మానం……
A9 news నాణ్యమైన పసుపు పంట రైతుకు మంచి ఆదాయం ఇవ్వగలిగే ముఖ్యమైన పంటల్లో ఒకటి. పసుపు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఔషధ గుణాలు కలిగి ఉండటం వల్ల మార్కెట్లో ఎప్పుడూ....
ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో తాత్కాలికంగా డ్రైవర్లు, కండక్టర్ల నియామకం….
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఆర్మూర్ డిపోలో తాత్కాలికంగా డ్రైవర్లు, కండక్టర్లను నియమిస్తున్నట్లు డిపో మేనేజర్ మల్లేశయ్య తెలిపారు. డ్రైవర్ పోస్టుకు హెవీ....










