మెదక్
మెదక్ జిల్లా బిజెపి పార్టీ అధ్యక్షుడు ఆధ్వర్యంలో వినతి పత్రం…..
ఎ9 న్యూస్: రామాయంపేట, ఆగస్టు ,3 : మెదక్ జిల్లా యాక్సిడెంట్ జరిగిన దుర్ఘటన తెలిసిన విషయమే ఈ సందర్భంగా మంగళవారం నాడు భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షులు వాల్దాస్ రాధా....
రాజన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి అద్దాల పంపిణీ…
* రాజన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి అద్దాల పంపిణీ… * ముఖ్య అతిథి నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆవుల రాజిరెడ్డి… A9 న్యూస్ మాసాయిపేట: రాజన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్....
దళిత బీజేపీ నాయకుడు గౌరగళ్ల రాములు మాదిగకు ఘనంగా జన్మదిన వేడుకలు…
మాదిగ కుల సంఘం నాయకుల ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహణ… A9 న్యూస్, మాసాయిపేట, జూలై 30: మాసాయిపేట మండల కేంద్రంలోని శ్రీనివాస్ నగర్ కాలనీలో మాదిగ కుల సంఘం నాయకుల ఆధ్వర్యంలో బీజేపీ నాయకుడు....
జలసిరి పనులతో భూగర్భ జలాల పెంపు గ్రామ సభ….
ఎ9 న్యూస్, మాసాయిపేట ,జులై ,29: మాసాయిపేటమండలం పరిధిలోని స్టేషన్ మాసాయిపేట గ్రామపంచాయతీలో బుధవారం నాడు, గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ జలసిరి వి బి జి ఆర్....
ప్రతి గురువారం నాడు సాయిబాబా దేవాలయంలో అన్నదాన కార్యక్రమం….
ఎ9 న్యూస్, మాసాయిపేట, జూలై 16: మెదక్ జిల్లా మాసాయిపేట మండలం కేంద్రంలో ఉన్న శ్రీనివాస్ నగర్ కాలనీ లోని ప్రతి గురువారం సాయిబాబా దేవాలయంలో సాయిబాబాకు అభిషేకం చేస్తూ వస్త్రాలు ధరించి, భక్తుల....
ప్రతి అమావాస్యనాడు అన్నదాన కార్యక్రమం …..
స్టేషన్ మాసాపేట గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ వెల్లడి…. ఎ9 న్యూస్, మాసాయిపేట, జూలై ,14 : మాసాయిపేట మండలం కేంద్రంలో ని స్టేషన్ మాసాయిపేట గ్రామపంచాయతీ శివారులో ప్రతి అమావాస్య రోజున....
రంగయ్యపల్లి గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత….
స్థానిక ఎమ్మెస్ అగర్వాల్ స్టీల్ కంపెనీ విస్తరణ పై అధికారులు నిర్వహించిన ప్రజా సేకరణలో అరెస్టుల వెల్లువ… గ్రామస్తుల ఆందోళన….. ఎ9 న్యూస్ మనోహరాబాద్/ మెదక్ జూలై 7 : గజ్వేల్ నియోజకవర్గం ఇంచార్జ్....
మాసాయిపేటలో మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ….
మాసాయిపేట, జూలై 7 (ఎ9 న్యూస్): మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలోని జాతీయ రహదారి పక్కన ఉన్న డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద దండోరా వ్యవస్థాపకుడు, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ జన్మదిన....
మెదక్ జిల్లాలో విషాదం.. పిడుగుపాటుకు రైతు మృతి….
మెదక్ జిల్లా చిన్న శంకరంపేట్ మండలం ధర్పల్లి గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. వ్యవసాయ బోరుబావి మరమ్మతు పనులు చేస్తుండగా అకస్మాత్తుగా వర్షం ప్రారంభమైంది. దీంతో తలదాచుకోవడానికి సమీపంలోని చెట్టు కిందకు వెళ్లిన....
ప్రజావాణిలో కలెక్టర్కు వినతి పత్రం అందజేసిన మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి….
ఎ9 న్యూస్, మెదక్: రాయిన్పల్లి ప్రాజెక్టు మరమ్మతులు వెంటనే చేపట్టి రైతులకు సాగునీరు అందించాలని మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్ఎస్ నాయకురాలు ఎం. పద్మా దేవేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం....













