తాజా వార్తలు
డ్రైవర్లు కావలెను…
ఆర్మూర్: ఆర్టీసీ సమ్మె కారణంగా ఆర్టీసీ బస్సులను నడుపుటకు గాను కనీసం ఐదు సంవత్సరముల నుండి రెండు సంవత్సరముల వరకు హెవీ మోటార్ వెహికల్స్, బస్సులు, లారీలు నడిపిన అనుభవం కలిగిన డ్రైవర్లు....
ఉపాధి హామీ సిబ్బందికి తీపి కబురు….
*రూ.కోటి వరకు ప్రమాద బీమా వర్తింపు. *వేతన బకాయిల కింద రూ.78కోట్లు విడుదల. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పరిధిలో పనిచేస్తున్న సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. రాష్ట్రంలోని....
సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన నేడు కేబినెట్ సమావేశం…..
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అంశంపై చర్చ!. హైదరాబాద్:ఏప్రిల్ 23: తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉధృత రూపం దాల్చింది, తమ డిమాండ్ల సాధన కోసం కార్మికులు చేపట్టిన సమ్మె నే....
గవ్వలపల్లిలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం…
గవ్వలపల్లి, ఏప్రిల్ 20 సోమవారం చిన్న శంకరంపేట మండలంలోని గవ్వలపల్లిలో ఐకెపి ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గ్రామ సర్పంచ్ భూపాల్ సిద్ధి రాములు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులకు....
తెలంగాణలో 9 మంది ఐపీఎస్ అధికారుల బదిలీలు….
హైదరాబాద్:ఏప్రిల్ 18 తెలంగాణ లో పలువురు ఐపీఎస్, అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది, ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణా రావు శని వారం రాత్రి ఉత్తర్వులను జారీ చేశారు. ఆసిఫాబాద్ ఏఎస్పీ....
ఈనెల 20 నుంచి ఓపెన్ టెన్త్,ఇంటర్, పరీక్షలు…..
హైదరాబాద్:ఏప్రిల్ 18 తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ విద్యాపీఠం టాస్ ఆధ్వర్యంలో నిర్వహించే ఓపెన్ టెన్త్,ఇంటర్ పరీక్షలు ఏప్రిల్ 20 నుంచి 27వ తేదీ వరకు నిర్వహించను న్నట్లు టాస్ డైరెక్టర్ పీవీ....
కామారం గ్రామంలో పోలీసుల బైక్ ర్యాలీ – హెల్మెట్ల పంపిణీ
చిన్నశంకరంపేట: రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు శనివారం కామారం గ్రామంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రామాయంపేట సీఐ వెంకట రాజా గౌడ్, స్థానిక ఎస్సై నారాయణ గౌడ్ వాహనదారులకు....
వన్నెల్ కే గ్రామంలో కల్యాణ లక్ష్మి చెక్కులు, ఎల్ఓసీ పంపిణీ…..
ఆర్మూర్: నందిపేట్ మండలం వన్నెల్ (కే )గ్రామంలో ఈరోజు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కల్యాణ లక్ష్మి చెక్కులు మరియు ఎల్ఓసీ లను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా అబ్బి గంగారాం....
*రూ.2లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ ఎక్సైజ్ సీఐ…
కామారెడ్డి జిల్లా: ఏప్రిల్ 17 కామారెడ్డి జిల్లాలో అవినీతి అధికారి ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు.కామారెడ్డి జిల్లా బిచ్కుంద ఎక్సైజ్ కార్యాలయంలో సీఐగా విధులు నిర్వహిస్తున్న సత్యనారాయణ, బాధితు డి నుంచి రూ.2....
లవ్ జిహాద్ ఘటనలపై ఆర్మూర్లో ఆందోళన…..!
కఠిన చర్యలు కోరిన నేతలు… ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలో ఈరోజు విశ్వ హిందూ పరిషత్ మరియు బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో దేశంలో జరుగుతున్న కొన్ని సామాజిక ఘటనలపై నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా....
















