A9 News

చందాపూర్ గ్రామంలో నల్ల పోచమ్మ అమ్మవారికి ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో బోనాలు ఘనంగా నిర్వహణ…..

On: May 12, 2026

మెదక్ జిల్లాలోని చిన్న శంకరంపేట్ మండలం పరిధిలో ఉన్న చందాపూర్ గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నల్ల పోచమ్మ అమ్మవారికి బోనాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పిస్తూ, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.....

కాషాయమయంగా కొండగట్టు దేవాలయం…..

On: May 12, 2026

  జగిత్యాల జిల్లా: మే 12 హనుమాన్ పెద్ద జయంతి వేడుకలకు కొండగట్టు క్షేత్రం ముస్తాబైంది, ఈరోజు మంగళవారం జరగను న్న కొండగట్టు పెద్ద జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు హనుమాన్ భక్తులతో పాటు… దీక్షపరుల....

పలు మరమ్మతులు చేయిస్తున్న సర్పంచ్…

On: May 9, 2026

ఎ9 న్యూస్, మాసాయిపేట, మే 8 : మాసాయిపేట మండలం లోని శ్రీనివాస్ నగర్ లో 12వ వార్డులో మేజర్ సమస్యలు నెలకొన్నాయి. వేసవి కాలం కావడంతో, నీటి ఎద్దడి తో ప్రజలు ఇబ్బందులు....

కార్మికులకు అంతర్జాతీయ కార్మిక దినోత్సవ (మే డే) శుభాకాంక్షలు….

On: May 1, 2026

ఎ9 న్యూస్, మాసాయిపేట ; మే 1: మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నర్సాపూర్ నియోజకవర్గ ఇంచార్జ్ ఆవుల రాజిరెడ్డి గారు నియోజకవర్గంలోని అన్ని వర్గాల కార్మికులకు హృదయపూర్వక మే డే శుభాకాంక్షలు తెలియజేశారు.....

జర్నలిస్టులకు గుడ్ న్యూస్….

On: April 30, 2026

  రేపటి నుంచి కొత్త అక్రిడిటేషన్ కార్డుల పంపిణీ…. *కలెక్టర్లకు కీలక ఆదేశాలు.. తెలంగాణ రాష్ట్రంలోని జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డుల జారీ ప్రక్రియపై రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. మే 1....

ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుదారులకు మరో అవకాశం….

On: April 30, 2026

  రాష్ట్రంలోని ప్లాట్ల యజమానులకు తెలంగాణ ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. పెండింగ్‌లో ఉన్న లేఅవుట్‌ క్రమబద్ధీకరణ పథకం (ఎల్‌ఆర్‌ఎస్‌) ఫీజుల చెల్లింపులపై ఏకంగా 25 శాతం భారీ రాయితీని ప్రకటిస్తూ ప్రభుత్వం బుధవారం....

కొండగట్టు అంజన్న దేవాలయానికి అరుదైన గౌరవం….

On: April 30, 2026

  జగిత్యాల జిల్లా:ఏప్రిల్ 30: తెలంగాణలోని అత్యం త శక్తివంతమైన పుణ్యక్షేత్రంగా పేరు ఉన్న జగిత్యాల జిల్లా లోని ప్రసిద్ధి చెందిన కొండ గట్టు అంజన్న ఆలయానికి అరుదైన గౌరవం దక్కింది. దేశవ్యాప్తంగా ఉన్న....

“పదవ ఫలితాల్లో సి.పి.ఆర్.ఎం స్కూల్ విద్యార్థుల సత్తా”….

On: April 29, 2026

ఆలూరు మండలం గుత్పలోని సి.పి.ఆర్.ఎం హైస్కూల్ విద్యార్థులు పదవ తరగతి ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచారు. నేడు విడుదలైన ఫలితాలలో పాఠశాల విద్యార్థులు విజయదుందుభి మోగించారు. ఈ సందర్భంగా బాశెట్టి అక్షిత 552 మార్కులతో....

తెలంగాణ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. రూ.1000కోట్ల బకాయిలను విడుదల చేసింది…

On: April 29, 2026

  రిటైర్డ్‌ ఉద్యోగల జీపీఎఫ్‌ బకాయిలు క్లియర్‌ 2025 అక్టోబర్‌ వరకు ఆర్థిక శాఖ చెల్లించింది. ప్రభుత్వం ప్రత్యేకంగా రిటైర్డ్ ఉద్యోగుల జీపీఎఫ్ బకాయిలను తీర్చింది. 2025 అక్టోబర్ వరకు ఉన్న బకాయిలను ఆర్థిక....

శ్రీ శ్రీ వీరన్న (చిప్ప మహారాజ్) 40వ మహా యజ్ఞం ఘనంగా….

On: April 28, 2026

  A9 న్యూస్ రిపోర్టర్ జక్రాన్ పల్లి: జక్రాన్ పల్లి మండలంలోని పుప్పాలపల్లి గ్రామంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీ శ్రీ శ్రీ (చిప్ప మహారాజ్) 40వ యజ్ఞం గ్రామ ప్రజలు ఘనంగా నిర్వహించారు,ప్రతీ....

Previous Next