A9 News
అనాధ పిల్లలను రోడ్డున పడేసిన ఘటనపై ఆగ్రహం…..
తపస్వి సంస్థకు అండగా నిలవాలని ప్రజల విజ్ఞప్తి…. ....
కొరివిపల్లి గేటు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి తీవ్ర గాయాలు…..
మెదక్ జిల్లా, చిన్న శంకరంపేట్ మండలం , కొరివిపల్లి గేటు వద్ద ఆదివారం సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మెదక్-చేగుంట ప్రధాన రహదారిపై గజ్గట్లపల్లికి చెందిన....
Ikp ఉద్యోగస్థుల సమ్మె కు అంబెడ్కర్ యువజన సంఘం మద్దతు….
బాల్కొండ మాడల్ ల్లోIKP ఉద్యోగస్థులు చేపడుతున్న సమ్మెకు DR అంబెడ్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు ఇత్వర్ పేట్ లింగన్న తేదీ 31.5.2026 ఆదివారం నాడు సమ్మెలో పాల్గొని మద్దతు ప్రకటించారు. కొన్ని....
కనీస వేతనం రూ.20 వేలు చేయాలంటూ ఐకెపి వివోఏల 13వ రోజు సమ్మె…..
ఐకెపి వివోఏల 13వ రోజు సమ్మె కొనసాగింపు…. చిన్న శంకరంపేట మండలంలో ఐకెపి వివోఏలు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం 13వ రోజు సమ్మెను కొనసాగిస్తున్నారు. కనీస వేతనాన్ని రూ.20,000కు పెంచాలని....
పింఛన్ దారులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్…..
పింఛన్ ల విషయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. పింఛన్లను నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ చేయాలని ఆదేశించారు. అలాగే అర్హులకే పింఛన్లు ఇవ్వాలని అన్నారు. ఈ మేరకు....
ఆర్టీసీ డ్రైవర్ అశోక్ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి : ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి….
ప్రభుత్వం కల్లాల్లో ఉన్న మక్కలు, వడ్లు వెంటనే కొనాలి అని అన్నందుకు ఆర్టీసీ డ్రైవర్ అశోక్ను ఉద్యోగం నుండి తొలగించాలని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించడం దారుణమని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే శ్రీ....
జగిత్యాలలో రైతుల వడ్ల కొనుగోలుపై మాట్లాడిన డ్రైవర్కు వేటు.. రాజకీయ దుమారం….
జగిత్యాలలో “ముందు వడ్లు కొనండి” అని మంత్రి, కాంగ్రెస్ నేతలకు సూచించిన ఆర్టీసీ హైర్ బస్సు డ్రైవర్ అశోక్పై చర్యలు తీసుకోవడం రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపింది. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై మంత్రి....
విశ్వబ్రాహ్మణులుగా మాత్రమే నమోదు చేయాలి.. హైకోర్టు ఆదేశాలకు స్వాగతం : శ్రీరామ్ మహిపాల్ చారి…..
అఖిల భారతీయ విశ్వకర్మ తెలంగాణ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ శ్రీరామ్ మహిపాల్ చారి మాట్లాడుతూ, కుల గణన సర్వే విషయంలో హైకోర్టు ఇచ్చిన కీలక ఆదేశాలను స్వాగతిస్తున్నామని తెలిపారు. కంసాలి, వడ్ల, కంచరి,....
జంగరాయి గ్రామంలో ధాన్యం కొనుగోలు నిలిపివేత.. వర్షానికి తడిసిన వరిపై రైతుల ఆవేదన…..
జంగరాయి గ్రామంలోని ప్రాథమిక సహకార సంఘం కొనుగోలు కేంద్రంలో అధికారుల నిర్లక్ష్యంతో వరి ధాన్యం కొనుగోలు నిలిచిపోయిందని రైతు పడాల శ్యామ్ ఆవేదన వ్యక్తం చేశారు. అదనపు కలెక్టర్కు ఫోన్ ద్వారా సమాచారం అందించినప్పటికీ....
హకీంపేట్లో రైతుల రాస్తారోకో.. ఐకేపీకి లారీలు రాక ధాన్యం నిల్వలు పెండింగ్…..
మెదక్ జిల్లా లోని మాసాపేట మండల్ పరిధిలో ఉన్న హకీంపేట్ గ్రామం వద్ద తూప్రాన్ బైపాస్ నుంచి నర్సాపూర్కు వెళ్లే రహదారిపై గ్రామస్తులు రాస్తారోకో నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఐకేపీ కేంద్రానికి ధాన్యం తరలించేందుకు లారీలు....















