టెట్కు 74 శాతం మంది హాజరు:
Jan 21, 2025, టెట్కు 74 శాతం మంది హాజరు తెలంగాణలో జనవరి 2 నుంచి ప్రారంభమైన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET)లు సోమవారంతో ముగిశాయి. పేపర్-1,2 కలిపి సగటున 2,75,753 మంది దరఖాస్తు చేసుకోగా.. 2,05,278 మంది (74.44 శాతం)…
Latest and Breaking News
Jan 21, 2025, టెట్కు 74 శాతం మంది హాజరు తెలంగాణలో జనవరి 2 నుంచి ప్రారంభమైన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET)లు సోమవారంతో ముగిశాయి. పేపర్-1,2 కలిపి సగటున 2,75,753 మంది దరఖాస్తు చేసుకోగా.. 2,05,278 మంది (74.44 శాతం)…
Jan 21, 2025, రేపటి నుంచి JEE మెయిన్ పరీక్షలు దేశవ్యాప్తంగా బుధవారం నుంచి JEE మెయిన్ ఆన్లైన్ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఈనెల 22, 23, 24, 28, 29 తేదీల్లో NITల్లో బీటెక్ సీట్ల భర్తీకి పేపర్-1 నిర్వహిస్తారు. చివరిరోజు…
*విద్యా సంస్థలకు మంగళవారం కూడా సెలవు* *కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు* సదాశివ్ A9 న్యూస్ ప్రతినిధి బాల్కొండ నియోజకవర్గం , సెప్టెంబర్ 02 : భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు…
*తెలంగాణ స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు* 🔹17 కోర్సులు, ఏటా 20 వేల మందికి శిక్షణ 🔹హైదరాబాద్ లోనే మెయిన్ క్యాంపస్.. కంపెనీల భాగస్వామ్యం 🔹యువతకు ఉపాధి కల్పించటమే లక్ష్యమన్న ముఖ్యమంత్రి 🔹ఈ బడ్జెట్ సమావేశాల్లోనే అసెంబ్లీలో బిల్లు పెట్టే యోచన 🔹స్కిల్…
*సదాశివ్ *బచ్చగొని A9న్యూస్ ప్రతినిధి బాల్కొండ నియోజకవర్గం* నిజామాబాద్ జిల్లా భీమ్ గల్ పట్టణం లో గల శ్రీ సరస్వతి విద్యా మందిర్ ఉన్నత పాఠశాల భీంగల్ లో 10 వ తరగతి 28వ బ్యాచ్ విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం ఘనంగా…
నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం భీమ్ గల్ పట్టణం లో గల సరస్వతి విద్యా మందిర్ పాఠశాల లో భారతీయ భౌతిక శాస్త్రవేత్త నోబెల్ గ్రహీత సర్ సివి రామన్ గారు రామన్ ఎఫెక్ట్ ను కనుగొన్నందుకు గుర్తుగా ప్రతి సంవత్సరం…
రేపటి నుండి ఇంటర్మీడియట్ పరీక్షల నేపథ్యంలో పరీక్షా కేంద్రాలకు వెళ్ళే విద్యార్థులకు వారు చేతు ఎత్తి లిఫ్ట్ అడిగితే వారికి లిఫ్ట్ ఇచ్చి పరీక్ష కేంద్రానికి సమయానికి చేరేలా సహకరించండి పరీక్షలు రాసే విద్యార్థులు బాగా రాయాలి .. రేపటి భవిష్యత్…
నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం భీమ్గల్ పట్టణం లో గల వసుందర బిగ్ బజార్ (అనంత్ రావు కాంగ్రెస్ పార్టీ యస్ సి సెల్ మండల అధ్యక్షులు)ఆధ్వర్యంలో భీంగల్ పట్టణం లో గల కస్తూరిబా గాంధీ పాఠశాలలో ఈ రోజు పదవతరగతి…
భీమ్గల్, ఫిబ్రవరి 17 భీమ్గల్ మండలంలోని లిటిల్ ఫ్లవర్ పాఠశాలలో పాఠశాల కరస్పాండెంట్ షఫీ ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థులకు శుక్రవారం రాత్రి ఫేర్వెల్ పార్టీని తొమ్మిదో తరగతి విద్యార్థులు పదవ తరగతి విద్యార్థులకు ఘనంగా ఫేర్వెల్ పార్టీ ఏర్పరి చేయడం…
డిగ్రీ స్థాయిలో రిసెర్చ్ కల్చర్ (పరిశోధనా సంస్కృతిని) పెంపొందిస్తారు. ప్రస్తుతం పీజీ ఇతర కోర్సుల్లో రిసెర్చ్కు ప్రాధాన్యం ఇస్తుండగా, ఇక నుంచి డిగ్రీలోనూ రిసెర్చ్ను అమలుచేస్తారు. డిగ్రీలో విద్యార్థుల అటెండెన్స్కు మార్కులు వేసే నూతన విధానాన్ని ఉన్నత విద్యాశాఖ ప్రవేశపెట్టనున్నది. ఈ…