Month: July 2024

భీమ్ గల్ పట్టణం లో అర్ధరాత్రి దొంగల భీభత్సమ్

జులై 31 సదాశివ్ A9:న్యూస్ ప్రతినిధి బాల్కొండ నియోజకవర్గం నిజామాబాద్ జిల్లా భీంగల్ మండల కేంద్రంలో అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు మండల కేంద్రంలోని బోయ గల్లికి చెందిన కోతల శ్రీనివాస్ ఇంట్లో అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు చొరబడ్డారు కుటుంబీకులంతా…

బి ఆర్ ఎస్ పార్టీ నాయకులవి బూటకపు ధర్నాలు -బోదిరెస్వామి

బీయర్ఎస్ వి బూటకపు ధర్నాలు,రాస్తారోకోలు భీంగల్ మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ బొదిరే స్వామి *సదాశివ్ A9 న్యూస్ ప్రతినిధి బాల్కొండ నియోజకవర్గం జులై 30: బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు చేసిన ధర్నా , రాస్తా రోకో అన్నీ బూటకమని…

బెజ్జోరా గ్రామం లో విద్యుత్ ఘతానికి పశువు బలి

విద్యుత్ ఘతానికి పశువు బలి సదాశివ్ A9 న్యూస్ ప్రతినిధి బాల్కొండ నియోజకవర్గం నిజామాబాద్ జిల్లా భీమ్ గల్ మండలం బెజ్జోరా గ్రామం మంగళవారం ఉదయం విద్యుత్ తీగలు తెగిపడడం తో జగిర్యాల రాజు అనే రైతు యొక్క పశువు మరణించింది.అధికారుల…

శిథిలావస్తు కు చేరిన చినగచ్చు తూము మరమ్మత్తు పనులు వేగవంతం

*చిన్న కాలువ తూమును బాగు చేయిస్తున్న వీడిసి* A9 న్యూస్.ఇందల్వాయి. ఇందల్వాయి మండల0 ఇందల్వాయి మండలంలోని ఇందల్వాయి గ్రామంలో పలు అభివృద్ధి పనులకు ముందుకొచ్చిన గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు దాంట్లో భాగంగానే చిన్న కాలువ తూమును మరమతులు చేయిస్తున్న గ్రామ…

బాల్కొండ మండలం చిట్టాపూర్ గ్రామ పరిశుద్ధం కార్యక్రమం లో ఎం పి ఓ -గంగమోహన్

… సదాశివ్ A9 న్యూస్ బాల్కొండ నియోజకవర్గం :జులై 25 నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం చిట్టాపూర్, శ్రీరాంపూర్ గ్రామాలలోగురువారం రోజున బాల్కొండ మండల ఏ.పీ.వో. గంగ మోహన్, చిట్టాపూర్, శ్రీరాంపూర్, బాల్కొండ, గ్రామాల కార్యదర్శులు రజనీకాంత్, గణేష్, సాయి కృష్ణలు…

పదోన్నతి మరియు బదిలీలపై వెళ్లిన ఉపాధ్యాయులకు ఘనంగా సన్మానం

A9 న్యూస్ ఆర్మూర్ ప్రతినిది: ఆర్మూర్ నియోజకవర్గం మిర్ధపల్లి జెడ్పిహెచ్ఎస్ పాఠశాలలో ఇటీవలి పదోన్నతి మరియు బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులు కే.నరేందర్ బి.శంకర్ మరియు డి.మమత మరియు వ్యాయమ ఉపాధ్యాయులు జి.రాజేష్ మరియు ఎస్.శ్రీనివాస్ లకు ప్రధానోపాధ్యాయులు కే.శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో…

తెలంగాణ యూనివర్సిటీకి రాష్ట్ర బడ్జెట్లో 200 కోట్లు కేటాయించాలి

A9 న్యూస్ ప్రతినిధి: తెలంగాణ యూనివర్సిటీకి రాష్ట్ర బడ్జెట్లో 200 కోట్లు కేటాయించాలి తే.యూ పి.డి.ఎస్.యు తెలంగాణ యూనివర్సిటీ అభివృద్ధికి రాష్ట్ర బడ్జెట్లో 200 కోట్లు కేటాయించాలని తే.యూ పీ డి ఎస్ యూ నాయకులు రవీందర్, అక్షయ్ లు డిమాండ్…

పల్లెల్లో అభివృద్ధి, అధికారుల పని తిరును పర్యవేక్షించినట్రైని అడిషనల్ కలెక్టర్ శ్రీ సంకిత్ కుమార్

పల్లెల్లో అభివృద్ధి, అధికారుల పని తిరును పర్యవేక్షించినట్రైని అడిషనల్ కలెక్టర్ శ్రీ సంకిత్ కుమార్ సదాశివ్ A9:న్యూస్ ప్రతినిధి బాల్కొండ నియోజకవర్గం :. భీమ్ గల్ :జులై 24 నిజామాబాదు జిల్లా భీమ్ గల్ మండలం పెద్దమ్మ కడితండ ,కొత్త తండా…

కమ్మర్ పల్లి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ :బి ఆర్ ఎస్, ను విడి కాంగ్రెస్ లో చేరిక

కమ్మర్పల్లిమాజీ మార్కెట్ కమిటీ చైర్మన్, మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక. సదాశివ్ A9 న్యూస్ ప్రతినిధి : జులై 21 నిజామాబాద్ జిల్లా భీమ్ గల్ మండలం కుప్కల్ గ్రామానికి చెందిన మాజీ భీంగల్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు,…

బాబానగర్ ఉత్తర ముఖ శివాలయం లో ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు

ఉత్తర ముఖ శివాలయం లో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు సదాశివ్ బచ్చగొని A9 న్యూస్ ప్రతినిధి భీమ్ గల్ ::జూలై 21 : భీమ్ గల్ మండలంలోని ఆయా గ్రామాలలో గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని గురువుల పూజోత్సవ కార్యక్రమాలను…