Category: మహబూబ్‌నగర్ జిల్లా

ఆస్థి కోసం తండ్రికి తలకొరివి పెట్టని కొడుకు.:

*ఆస్తి కోసం తండ్రికి తల కొరివి పెట్టని కొడుకు* మహబూబ్నగర్:ఏప్రిల్ 16 నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం క్యాతన్‌పల్లికి చెందిన మాణిక్యరావు (80) తన జీవితం అంతా ప్రభుత్వ ఉద్యోగిగా సేవలందించారు. సర్వే అండ్ ల్యాండ్స్ రికార్డ్స్ డిపార్ట్మెంట్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా…

ములుగు, జనగామ, ఖమ్మం జిల్లాలో భారీ వర్షం:

జనగామ జిల్లా: జనగామ జిల్లాలో పలుచోట్ల ఈదురు గాలులతో భారీ వడగండ్ల వాన కురిసింది, జనగామ వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతుల ధాన్యం వర్షానికి తడిసి ముద్దయింది కొంత ధాన్యం వరదలో కొట్టుకుపోయింది. జనగామ, లింగాల, గణపురం,రఘునాధపల్లి, మండలంలో కురిసిన వర్షానికి…

దళిత రైతులపై సర్కార్ దౌర్జన్యం :

అప్పు కట్టాలని రైతులకు నోటీసులు ఇస్తున్న బ్యాంకు యాజమాన్యాలు, అప్పు కట్టకపోతే జెండాలు పాతి భూమిని వేలం వేస్తాం అని బెదిరింపులు మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం జయపురం గ్రామానికి చెందిన మందుల యాకన్న అనే రైతు తీసుకున్న అప్పు అసలు…

మటన్ వండలేదని మర్డర్ చేసాడు..:

*మహబూబాబాద్ జిల్లా, సీరోలు మండలం ఉప్పరిగూడెం గ్రామశివారు మంజాతండా లో దారుణం… *మాంసం కూర వండలేదని భార్యను అతికిరాతకంగా కొట్టి చంపిన భర్త బాలు… *మాలోత్ కళావతి (35) తో ఆమె భర్త బాలు రాత్రి ఎవ్వరు లేని సమయంలో గొడవపడి…

గురుకుల పాఠశాలలో విద్యార్థిని ఆత్మహత్య:

మహబూబ్ నగర్:ఫిబ్రవరి 06 మహబూబ్ నగర్ జిల్లా బాలనగర్ మండల కేంద్రంలోని గురుకుల పాఠశాలలో ఈరోజు ఉదయం విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం కల్వకుర్తికి చెందిన ఆరాధ్య (16) బాలికల గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతుంది, ఈరోజు…

ఇద్దరు ఫారెస్ట్ బీట్ అధికారుల సస్పెండ్:

మహబూబాబాద్ అటవీశాఖ రేంజ్ పరిధి లోని నాయకపల్లి, గాజులగట్టు బీట్ అధికారులను సస్పెండ్ చేసినట్లు డీఎఫ్వో బత్తుల విశాల్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. నాయకపల్లి, గాజులగట్టు బీట్ అధికారులు విధులు నిర్వర్తించడంలో ఆలసత్వం, నిర్లక్ష్యం వహించడంతో పాటు అటవీభూముల ఆక్రమణ…

కొడంగల్ లో ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం రేవంత్ రెడ్డి

A9 న్యూస్ మహబూబ్నగర్ ప్రతినిధి: మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్ని క పోలింగ్ సందర్భంగా.. స్వయంగా ఊరు వెళ్లి ఓటు హక్కు వినియోగించుకు న్నారు సీఎం రేవంత్ రెడ్డి. మొత్తం ఒక వెయ్యి 439 మంది ఓటర్ల…