Month: March 2025

సర్వ మతాల సారాంశం ఒక్కటే..-షాద్ నగర్ ఎమ్మెల్యే “వీర్లపల్లి శంకర్”.:

*షాద్ నగర్ లో ఘనంగా రంజాన్ ప్రార్థనలు. *వేలాదిగా ఈద్గాకు తరలివచ్చిన ముస్లిం సోదరులు. *ప్రార్థనల అనంతరం అలైబలైలతో శుభాకాంక్షలు. *ఈద్గా వేదికపై ఇస్లాం గురువుల కీలక ప్రసంగాలు. ఈ ప్రపంచంలో సర్వ మతాల సారాంశం ఒక్కటేనని, సర్వ ధర్మాలు జీవకోటి…

సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయం..:

తేది: 31/01/2025. సైబర్ మోసాల గురించి అవగాహన కలిగి ఉండాలి. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు రావడం, ఉచితంగా బహుమతులు రావడం, మన ప్రమేయం లేకుండా ఏదైనా వస్తుంది అంటే దాని వెనుక సైబర్ మోసగాళ్ళు ఉన్నారు అని గ్రహించాలి. –…

కుటుంబ వ్యవస్థ ఇక నిలువబడదు. త్వరలోనే కూలిపోతుందని అధ్యయనాలు చెపుతున్నాయి.:

*అందుకు గల కారణాలు. 1. అతి తెలివి, గర్వము, డబ్బులు ఉన్నాయనే అహంకారం. 2. చిన్న తప్పులను కూడా భరించలేని అసహనం. ఓర్పు లేకపోవడం. 3. పిల్లలు, పెద్దలు కూర్చొని మనస్పూర్తిగా మాట్లాడుకోలేకపోవడం . 4. ఎక్కువ సమయం TV, ఫోన్లు,…

దైవదర్శనానికి వెళ్లిన యువతిపై సామూహిక అత్యాచారం, పోలీసుల అదుపులో ఆరుగురు నిందితులు:

నాగర్ కర్నూలు జిల్లా ఊర్కొండ మండలంలో ఈ దారుణం చోటుచేసుకుంది.అసలేం జరిగిందంటే..మహబూబ్నగర్ జిల్లాకు చెందిన ఓ యువతి తన బంధువుతో కలిసి ఊర్కొండ మండలంలోని ఊర్కొండపేట ఆంజనేయ స్వామి ఆలయంలో మొక్కులు తీర్చుకోవడానికి శనివారం సాయంత్రం వచ్చింది. స్వామివారిని దర్శించుకున్న అనంతరం…

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై టోల్ ఛార్జీల పెంపు :

రేపటినుండి అమలులోకి రానున్న కొత్త టోల్ ఛార్జీలు కారు, జీపు, లైట్ వాహనాలకు కిలోమీటర్‌కు రూ.2.34 నుండి రూ.2.44కు పెంపు మినీ బస్, ఎల్సీవీలకు కిలోమీటర్‌కు రూ.3.77 నుండి రూ.3.94కు పెంపు 2 యాక్సిల్ బస్సులకు కిలోమీటర్‌కు రూ.6.69 నుండి రూ.7కు…

హెచ్‌సీయూ రణరంగం:

March 31, 2025 2:09 am HCU battlefield– వేలం వేసే భూమి చదును చేసేందుకు ప్రభుత్వం కసరత్తు – సెలవులు చూసుకుని రంగంలోకి దిగిన ప్రభుత్వ యంత్రాంగం – జేసీబీ, ట్రక్కులను అడ్డుకున్న విద్యార్థులు, పోలీసుల దాడి – విద్యార్థినుల…

ఉపాధి కూలీల కనీస వేతనం రూ.307:

*2024-25లో కంటే అదనంగా రూ.7 పెంచిన కేంద్రం.. ఏప్రిల్ 1నుంచి అమలు* జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనులకు హాజరయ్యే కూలీలకు 2025-26 ఆర్థిక సంవత్సరంలో కనీస వేతనం రూ.307గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2024-25 సంవత్సరం కంటే రూ.7…

నాన్న, తమ్ముడిని బాగు చూసుకో..’ అంటూ ఆత్మహత్య..:

-నిజామాబాద్ (TG) విద్యార్థి రాహుల్ మాదాల చైతన్య అలహాబాద్ ఐఐఐటీలో ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం రాత్రి జల్వాలోని హాస్టల్ బిల్డింగ్ ఐదో అంతస్తు నుంచి దూకి చనిపోయాడు. పరీక్షల్లో ఫెయిల్ కావడంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. సూసైడ్కు ముందు…

ఈద్ ముబారక్ తెలుపుకున్న చిన్ననాటి స్నేహితులు

*ఈద్ ముబారక్ తెలుపుకున్న చిన్ననాటి స్నేహితులు… *మాసాయిపేట మసీదు దేవాలయంలో ఘనంగా రంజాన్ ప్రార్థనలు…. మాసాయిపేట A9 న్యూస్ మార్చ్ 31: మెదక్ జిల్లా మాసాయిపేట మండలం కేంద్రంలో మాసాయిపేట గ్రామంలో రంజాన్ వేడుకలు మందిరములో ఘనంగా జరుపుకున్నారు అని స్థానిక…

శ్రీమంతులే కాదు.. పేదలు తినాలి:

హైదరాబాద్, మార్చి 30: శ్రీమంతులు తినే సన్న బియ్యం.. ఇకపై పేదలూ తింటారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా అర్హులందరికీ తమ ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేస్తుందన్నారు. రేషన్ కార్డులోని సభ్యులు ఒక్కొక్కరికీ 6 కిలోల చొప్పున…