Category: యాదాద్రి భువనగిరి జిల్లా

ఆలయ స్వర్ణ విమాన గోపురాన్ని స్వామికి అంకితం చేసిన సీఎం రేవంత్ రెడ్డి:

యాదగిరిగుట్ట: శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలోని ప్రధాన ఆలయ స్వర్ణ విమాన గోపురం ప్రారంభోత్సవం ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం 11: 36 గంటలకు మూల నక్షత్రయుక్త వృషభ లగ్న పుష్కరాంశ సుముహూర్తాన సీఎం రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి…

మరోసారి తెరపైకి నయీం ఆస్తుల వివాదం.. కాంగ్రెస్ ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్:

యాదాద్రి : బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి తన స్థాయిని మరిచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. అడ్డగోలు మాటలతో తమ కాంగ్రెస్ కార్యకర్తలను రెచ్చగొట్టారని ధ్వజమెత్తారు. ఇవాళ(ఆదివారం)…

భువనగిరిలో ఉద్రిక్తత:

యాదాద్రి జిల్లా: జనవరి 12 యాదాద్రి భువనగిరిలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాల యంపై NSUI కార్యకర్తలు దాడి చేయడం తెలంగాణ రాజకీయాలను వేడెక్కిం చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై యాదాద్రి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ…

యాదాద్రి భువనగిరి జిల్లా ఎక్స్ ఫ్లోజివ్స్ ఫ్యాక్టరీలో పేలుడు:

యాదాద్రి జిల్లా: జనవరి 04 యాదాద్రి భువనగిరి జిల్లా పెద్దకందుకూరులోని ప్రీమియర్ ఎక్స్ ఫ్లోజివ్స్ ఫ్యాక్టరీలో శనివారం పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఒకరు మరణిం చారు. మరో ఎనిమిది మంది గాయపడ్డారు. గాయపడినవారిలో ప్రకాష్ అనే ఒక కార్మికుడి పరిస్థితి…

జావ ఎంతసేపు తాగుతారంటూ ప్రిన్సిపల్‌ ఆగ్రహం:

*యాదాద్రి జిల్లా లోతుకుంట ఆదర్శ పాఠశాలలో ఘటన* వలిగొండ: ఇద్దరు బాలికలను ప్రిన్సిపల్‌ విచక్షణారహితంగా కొట్టిన ఘటన యాదాద్రి-భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని లోతుకుంట ఆదర్శ పాఠశాలలో మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అక్షిత, అఖిల లోతుకుంట ఆదర్శ పాఠశాలలో ఎనిమిదో…

భువనగిరి జిల్లా కేంద్రంలో డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య?:

*కలం నిఘా: న్యూస్ ప్రతినిధి* యాదాద్రి జిల్లా: నవంబర్ 18 యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆదివారం సాయంత్రం విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. భువనగిరికి చెందిన హాసిని అనే డిగ్రీ విద్యార్థిని ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన ఘటన కలకలం…