Category: రంగారెడ్డి జిల్లా

టోల్ సిబ్బందిపై దాడి:

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సమీపంలోని టోల్ సిబ్బందిపై దాడి జరిగింది. రాజేంద్రనగర్ ఎగ్జిట్-17 వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. టోల్ సిబ్బంది డబ్బులు అడిగినందుకు.. జూనియర్ అసిస్టెంట్ హుస్సేన్ సిద్ధికి, అతని కుటుంబ సభ్యులు వారిపై దాడికి పాల్పడ్డారు. రంగారెడ్డి…

రైల్వేస్టేషన్‌ వద్ద యువతిపై కీచకుల అఘాయిత్యం.:

మేడ్చల్, ఏప్రిల్ 7: ఆడపిల్లలకు ఎక్కడా రక్షణ లేకుండా పోతోంది. అమ్మాయి రోడ్డుపైకి వచ్చిందంటే చాలు ఎవరు ఎక్కడి నుంచి అఘాయిత్యానికి పాల్పడతారో అనే ఆందోళనలు తల్లిదండ్రుల్లో ఉంటున్నాయి. అమ్మాయిల రక్షణ కోసం పోలీసులు అనేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఎక్కడో చోట…

భర్త, ఇద్దరు పిల్లలను వదిలేసి సోషల్ మీడియాలో పరిచయమైన ప్రియుడితో పారిపోయిన వివాహిత:

మేడ్చల్ జిల్లా పేట్ బాషీరాబాద్ పీయస్ పరిధిలో గతనెల 5న తన భార్య సుకన్య(35) కనిపించడం లేదంటూ మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చిన భర్త జయరాజ్ తన భర్త, ఇద్దరు పిల్లలను వదిలేసి సోషల్ మీడియాలో పరిచమైన గోపి(22)అనే వ్యక్తితో వెళ్లిపోయిన సుకన్య…

కేంద్ర బడ్జెట్ లో విద్యారంగానికి మొండిచేయి* :

*రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను లాక్కునే చర్యలు బడ్జెట్ లో పెట్టిన బిజెపి* *కార్పొరేటీ కరణ ప్రైవేటికరణ కోసం బాటలు వేస్తున్న బిజెపి* *ఆర్ఎస్ఎస్ వ్యూహాలు విద్యలో అమలుకుబిజెపి చర్యలు* *SFI రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు శ్రీకాంత్* కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో…

బైకును ఢీ కొట్టిన ఆర్టీసి బస్సు-అక్కడే ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి:

*రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ చంద్రయగూడ దగ్గర మోటార్ సైకిల్ పైన వెళ్తున్న నరసింహులు(ఎల్లయ్య) అనే వ్యక్తి వయసు 60 సంవత్సరాలు నరసింహులు పీర్ల గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. నర్సప్పగూడ నుండి షాద్ నగర్ వస్తున్న నర్సింలు తన మోటార్…

రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలోని కన్హా గ్రామంలోని కన్హా శాంతివనాన్ని సందర్శించిన ముఖ్యమంత్రి :

ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో చదువుతోన్న విద్యార్థినీ విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు సాఫ్ట్ స్కిల్స్ నేర్పించే దిశగా కార్యాచరణ చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారులకు సూచించారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలోని కన్హా గ్రామంలోని కన్హా శాంతివనాన్ని సందర్శించిన…

షాద్ నగర్ బైపాస్ రోడ్డు లక్కీ వైన్స్ లో దొంగతనం చేసిన దుండగులు:

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ కేశంపేట్ ముఖ్య కుడులైన బైపాస్ దగ్గర్ గల లక్కీ వైన్స్ లో అర్థరాత్రి దొంగలు పడ్డారు. వైన్స్ యజమాని కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం రాత్రి సుమారు 12 గంటలు సమయంలో వైన్ షాప్ వెనుక…

కుటుంబ కలహాలతో.. రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య:

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణ పరిధిలో సోలిపూర్ గ్రామానికి చెందిన సింగపాగ రమేష్ అనే వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన స్ధానిక రైల్వే ట్రాక్ సమీపంలో చోటు చేసుకుంది. స్టేషన్ మాస్టర్ వెంకట్రావు రైల్వే పోలీస్ మల్లేష్వర్…

బిస్కెట్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం

A9 న్యూస్ రంగారెడ్డి జిల్లా మార్చి 28: రంగారెడ్డి జిల్లా మైలార్దేవ్ పల్లి లో ఈరోజు ఉదయం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కాటేదాన్‌లో రవి ఫుడ్స్‌కి చెందిన బిస్కెట్ ఫ్యాక్టరీ లో మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా ఫ్యాక్టరీలో మంటలు…