Author: anewsinc-admin

వి.డి.సి ల దౌర్జన్యాలపై ఐ.ఎల్.పి.ఎ(ILPA) న్యాయ పోరాటం.

వి.డి.సి ల దౌర్జన్యాలపై ఐ.ఎల్.పి.ఎ(ILPA) న్యాయ పోరాటం. నిజామాబాద్ జిల్లా తాళ్ళరాంపూర్ , మరియు జక్రాన్పల్లి గ్రామాల్లో నిజ-నిర్ధారణ చేసిన ఐ.ఎల్.పి.ఎ బృందం. VDC ల వ్యతిరేకంగా.. బాధితులకు అండగా నిలుస్తామన్న ILPA రాష్ట్ర అధ్యక్షులు అడ్వకేట్ పొన్నం దేవరాజ్ గౌడ్.…

ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా దిల్ రాజు

హైదరాబాద్:డిసెంబర్ 07 టాలీవుడ్‌ అగ్ర నిర్మాత దిల్ రాజుకు తెలంగాణ ప్రభుత్వం కీలక పదవి కట్టబెట్టింది. తెలంగాణ ఫిల్మ్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ ఛైర్మన్‌గా ఆయన్ను నియమించారు. ఈ మేరకు తెలంగాణ సీఎస్ శాంతి కుమారి అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. దిల్…

గడ్డి మందు తాగి యువకుడు ఆత్మహత్య

https://youtu.be/SnpnEvm0jBY కుద్వాన్పూర్ గ్రామానికి చెందిన సుకృత్ వయసు 22సం.లు అదే గ్రామానికి చెందిన రజిత అనే అమ్మాయిని సంవత్సరం కిందట కులాంతర వివాహం చేసుకున్నాడు. ఇంతవరకు బాగానే ఉన్న… కొన్ని రోజులు సజావుగా సాగిన వీరి సంసారం ఈమధ్య వారిద్దరి మధ్య…

నిజామాబాద్ లోని బబన్ స పహాడీలో గల పెయింటర్ కాలనీలోని తస్లీమ్ సుల్తానా ఇంట్లో చోరీ…

నిజామాబాద్ లోని బబన్ స పహాడీలో గల పెయింటర్ కాలనీలోని తస్లీమ్ సుల్తానా ఇంట్లో చోరీ… దొంగలు ఇంట్లో తాళం పగలగొట్టి ఐదు తులాల వెండి నాలుగు వేల రూపాయలు నగదును దొంగిలించారు. వేసవి సెలవులు కావడంతో తల్లి గారి ఇంటికి…

ఆర్మూర్‌లో తెగిన నిజాంసాగర్ ప్రధాన కాలువ కట్ట.. జలమయమైన కాలనీలు

నిజామాబాద్ జిల్లా పాత ఇందూరుకే వరప్రదాయని గా నిలిచిన ఒకప్పటి నిజాంసాగర్ ప్రాజెక్టు.నేడు ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో 82 -2 నిజాంసాగర్ ప్రధాన కాలువ జర్నలిస్ట్ కాలనీ వాసులను ఉలిక్కిపడేలా చేసింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆర్మూర్ మున్సిపల్…

బాల్కొండ మండల కేంద్రం లో ఉరి వేసుకొని మహిళా మృతి –అత్త మామ భర్త, మృతికి కారకులని ఆమె బంధువుల ఆరోపణ

A9 న్యూస్ కి స్వాగతం: నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలోని వివాహిత మృతి ఉద్రిక్తత బాల్కొండ: బాల్కొండ మండల కేంద్రంలో వివాహిత ధర్మాయి లావణ్య (31) బుధవారం ఉదయం సొంత ఇంట్లో వురి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది.…

కాసులు పెట్టి కొన్న కడుపు నింపని భూవివాదం

A9 న్యూస్ ప్రతినిధి,బాల్కొండ నియోజకవర్గం 2024-02- మంగళవారం హెడ్డింగ్ కాసులు పెట్టి కొన్న కడుపు నింపని భూవివాదం సికింద్రాపూర్ గ్రామంలో గత 20 సంవత్సరాల క్రితం రెండు ఎకరాల భూమి కోనేరు బాలగంగాధర్ కొనుగోలు చేయగా అట్టి భూమిని సాగు చేయనీయకుండా…

క్షత్రీయ పాఠశాలలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

క్షత్రీయ స్కూల్ చేపూర్ నందు 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించినారు. ఈ సందర్భంగా – నిర్వహింపబడిన పతాకావిష్కరణ కార్యక్రమంలో క్షత్రీయ విద్యాసంస్థల అధిపతి అల్జాపూర్ శ్రీనివాస్ , కోశాధికారి అల్జాపూర్ గంగాధర్ , సెక్రటరి అల్జాపూర్ దేవేందర్…