నిజామాబాద్ లోని బబన్ స పహాడీలో గల పెయింటర్ కాలనీలోని తస్లీమ్ సుల్తానా ఇంట్లో చోరీ… దొంగలు ఇంట్లో తాళం పగలగొట్టి ఐదు తులాల వెండి నాలుగు వేల రూపాయలు నగదును దొంగిలించారు. వేసవి సెలవులు కావడంతో తల్లి గారి ఇంటికి వెళ్లిన తస్లిం సుల్తానా ఆరవటానికి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *