Category: జగిత్యాల జిల్లా

జగిత్యాల లో మరో అవినీతి చేప:

A9 news,జగిత్యాల జిల్లా, ఏప్రిల్ 11: ఎసిబి అధికారుల దాడుల తో ఒక్కసారిగా జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం లో ఉద్యోగులు హడాలెత్తి పోయారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని ట్రెజరరీ సెక్షన్లో సీనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్న రఘు…

అనుమానస్పదంగా పెళ్లికొడుకు ఆత్మహత్య:

జగిత్యాల జిల్లా: మార్చి09 ఈరోజు పెళ్లి చేసుకోవల సిన పెళ్ళికొడుకు ఉరే సుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. శుభకార్యం జరగాల్సిన ఉందని అందరూ వేడుక ఏర్పాట్లలో మునిగిపోయా రు. కానీ అంతలోనే…

రోడ్డు ప్రమాదంలో మహిళ ఎస్సై మృతి:

జగిత్యాల జిల్లా :ఫిబ్రవరి 04 రోడ్డు ప్రమాదంలో మహిళా ఎస్సై మృతి చెందిన ఘటన జగిత్యాల జిల్లా చిన్న కోడూరులో చోటు చేసుకుంది, శ్వేత గతంలో వెల్గటూరు లో ఎస్ఐగా విధులు నిర్వహించారు. ప్రస్తుతం జగిత్యాల జిల్లా డి సి ఆర్…

జగిత్యాల జిల్లాలో ఆర్థిక ఇబ్బందులతో బట్టల వ్యాపారి ఆత్మహత్య:

జగిత్యాల జిల్లా ఫిబ్రవరి01 ఆర్థిక సమస్యలతో జగిత్యాల పట్టణానికి చెందిన గుండేటి దేవేం దర్,అనే వ్యక్తి ఈరోజు ఉదయం ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. జగిత్యాల పట్టణంలోని టాక సంధిలో నివాసముంటున్న దేవేంద ర్, ఆర్థిక ఇబ్బందులతో…

ఏసీబీకి పట్టుబడ్డ అవినీతి అధికారి:

జగిత్యాల జిల్లా: జనవరి 15 లంచం తీసుకుంటూ జగిత్యాల జిల్లా మెట్ పల్లి సబ్ రిజిస్ట్రార్ ఆసిఫోద్దిన్ ఈరోజు ఏసీబీకి చిక్కారు. భూ యజమాని ఇచ్చిన స‌మాచారం మేర‌కు కార్యాలయంలో ఏసీబీ అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు. మెట్ పల్లి పట్టణంలో…

కొండగట్టు అంజన్న దేవాలయం ఈవో బదిలీ;

జగిత్యాల జిల్లా: జనవరి 04 కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానం ఈవో ఎం.రామ కృష్ణరావు బదిలీ అయ్యారు. సికింద్రాబాద్‌ లోని గణేశ్‌ టెంపుల్‌ ఈవోగా బదిలీ చేస్తూ దేవాదాయ శాఖ అడిషనల్‌ కమిషనర్‌ కె.జ్యోతి ఉత్తర్వులు జారీ చేశారు. దేవాదాయశాఖలో ఆర్‌జేసీగా…

సబ్ జైల్లో రిమాండ్ ఖైదీ మృతి:

జగిత్యాల జిల్లా:డిసెంబర్ 19 సబ్ జైల్లో ఉన్న రిమాండ్ ఖైదీ మృతి చెందడం కలకలం రేపింది, రిమాండ్ లో ఉన్న క్యాతం మల్లేశ్ జగిత్యాల జిల్లా మల్యాల మండలం రామన్నపేట గ్రామానికి చెందినవాడు మల్లేష్ జగిత్యాల సబ్ జైల్ లో ఉండ‌గా…

జగిత్యాల గడ్డ బిఆర్ఎస్ కు అడ్డా : ఎమ్మెల్సీ కవిత

జగిత్యాల జిల్లా: డిసెంబర్ 15 జగిత్యాలలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత పర్యటి స్తున్నారు. ధరూర్‌ బైపాస్‌ వద్ద ఎమ్మెల్సీ కవితకు గజమాలతో ఘన స్వాగతం పలికారు. పెద్దసంఖ్యలో మహిళలు, కార్యకర్తలు తరలివచ్చారు. బైపాస్‌ వద్ద ఉన్న అంబే డ్కర్‌ విగ్రహానికి పూలమాల…

కన్నతల్లిని మళ్లీ స్మశానంలో వదిలేసిన కొడుకులు:

జగిత్యాల జిల్లా:డిసెంబర్ 10 తల్లిదండ్రులకు అండగా నిలవాల్సిన కొడుకులు తల్లిని భారంగా భావిస్తు న్నారు. కొందరు వృద్ధులైన తల్లిదండ్రులను వృద్ధాశ్ర మాలకు పంపిస్తుంటే కొందరు మాత్రం కనీస కనికరం కూడా చూప డంలేదు. అనాధలుగా రోడ్లపైన వదిలేస్తున్నారు. జగిత్యాల జిల్లాలో వృద్ధు…

ప్రతి మనిషికి రక్షణ కవచం రాజ్యాంగం:

A9 న్యూస్ ప్రతినిధి కోరుట్ల: దేశంలోని ప్రతి మనిషికి రక్షణ కవచముల రాజ్యాంగం పనిచేస్తుందని అంబేడ్కర్ సంఘాల నాయకులు అన్నారు. మంగళవారం జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద 75వ రాజ్యాంగ దినోత్సవ నిమిత్తంగా డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్…