Category: ఖమ్మం జిల్లా

పద్మశ్రీ గ్రహీత వనజీవి రామయ్య మృతి:

హైదరాబాద్:ఏప్రిల్ 12 పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి దరిపెల్లి రామయ్య శనివారం తెల్లవారు జామున గుండెపోటుతో మృతిచెందారు. దరిపల్లి రామయ్య స్వగ్రామం ఖమ్మం రూరల్ మండలంలోని ముత్త గూడెం అక్కడే ఐదవ తరగతి వరకు చదువుకు న్నారు. ఆ పాఠశాలలో ఉపాధ్యాయుడు…

ఖమ్మం జిల్లాలో గంజాయి కలకలం:

ఖమ్మం జిల్లా: ఏప్రిల్ 12 ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం వి ఎం బంజర్ బస్టాండ్ లొ ఓ వ్యక్తి అక్రమంగా రవాణా చేస్తున్న గంజాయిని విఎం బంజర్ పోలీసులు పట్టుకున్నారు, పోలీస్ వివరాల ప్రకారం… శుక్రవారం పెనుబల్లి మండలం లంకపల్లి…

సత్తుపల్లి నుండి హైదరాబాద్ కు వెళ్లే ప్రయాణికులకు బంపర్ ఆఫర్*:

ఖమ్మం జిల్లా: డిసెంబర్ 10 ఖమ్మం జిల్లా సత్తుపల్లి నుండి హైదరాబాద్ రాజధాని ఏసీ బస్సులలో ప్రయాణించే ప్రయాణి కులకు బేసిక్ ఫేర్ పై 10% రాయితీ కల్పిస్తున్నట్లు సత్తుపల్లి డిపో మేనేజర్ రాజ్యలక్ష్మి ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్టీసీ…

ఫ్రీ బస్ ఎఫెక్ట్.. ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు

A9 న్యూస్ ఖమ్మం ప్రతినిధి: * ఫ్రీ బస్ ఎఫెక్ట్.. ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు * గ్రామీణ ప్రాంతాల్లో ప్రయాణించేవారు తీవ్ర ఇబ్బందులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచితంగా ఆర్టీసీ ఆర్డినరీ, ఎక్స్ ప్రెస్ బస్సులలో ప్రయాణ సౌకర్యం కల్పిస్తుండటంతో…