Month: March 2024

అగాపేచర్చ్ లో ఘనంగా ఈస్టర్ వేడుకలు

A9 న్యూస్ ఆర్మూర్ ప్రతినిది: ఆర్మూర్ లోక కళ్యాణం కోసం సిలువలో తన ప్రాణాన్ని అర్పించి, తిరిగి మూడవరోజు మృత్యువును ఓడించి సజీవుడైన క్రీస్తు సజీవ తత్వాన్ని ఆరాధిస్తూ ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి అగాపే చర్చ్ లో ఘనంగా ఈస్టర్…

క్షత్రియ సంఘం ఆధ్వర్యంలో మిషన్ హుస్సాన్

A9 న్యూస్ ఆర్మూర్ ప్రతినిధి: శ్రీ సోమ వంశియ సహస్రర్జున క్షత్రియ (ఖత్రి/ పట్కరి) ప్రాంతీయ సమాజ్ ఆధ్వర్యంలో కరీంనగర్ లో నిర్వహిస్తున్నటువంటి “మిషన్ ఉత్తాన్” అవగాహన కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఎస్ ఎస్ కే రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ విశ్వనాథ్ రవీందర్…

దుఃఖంతో మాట్లాడుతున్న కేసీఆర్

A9 న్యూస్ హైదరాబాద్ ప్రతినిధి: తాము హైదరాబాద్ ను పవర్ ఐలాండ్ సిటీగా మార్చామని.. చాలెంజింగ్ గా తీసుకొని మిషన్ భగీరథ పూర్తి చేశామని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. ‘తెలంగాణలో మళ్ళీ లక్షల మోటార్లు కాలిపోతున్నాయి. రూ. 35 వేల…

ఘోర రోడ్డు ప్రమాదం ఒకరు మృతి

A9 న్యూస్ జక్రంపల్లి ప్రతినిధి: మాదాపూర్ గ్రామ శివారులోని ఆదివారం ఉదయం 10 గంటలకు సికింద్రా పూర్ గ్రామానికి చెందిన తలారి బుర్రన్న, (42) బాల్నగర్ నుండి తన యొక్క స్కూటీ పై సికింద్రా పూర్ వస్తుండగా వెనకాల వస్తున్న పడకల్…

డిచ్ పల్లి బస్సు స్టాండ్ లో కండక్టర్ ను మర్చిపోయిన బస్సు డ్రైవర్ “

డిచ్ పల్లి బస్సు స్టాండ్ లో కండక్టర్ ను మర్చిపోయిన బస్సు డ్రైవర్ “A9 న్యూస్ ప్రతినిధి జిత్తు భాయ్, నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం లో డిచ్ పల్లి బస్ స్టాండ్ లో బస్ డ్రైవర్ కండక్టర్ ని…

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన రివ్యు సమావేశంలో పాల్గొన్న బాన్సువాడ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి

A9 న్యూస్ హైదరాబాద్ ప్రతినిధి: జహీరాబాద్ పార్లమెంట్: ఆదివారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికార నివాసం నందు వారి అధ్యక్షతన జరిగిన జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల రివ్యు సమావేశంలో పాల్గొన్న బాన్సువాడ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఏనుగు రవీందర్…

మాత రమాయి సమాధిని సందర్శించిన దళిత ఉద్యమకారిణి

A9 న్యూస్ ప్రతినిధి: మల్లిపుడి షర్మిల జిల్లా వెస్ట్ గోదావరి, ఊరు తాడేపల్లిగూడెం. వీరు బిఎస్పికి నియోజకవర్గ ఇంఛార్జి, జిల్లా వైస్ ప్రెసిడెంట్ గాఉన్నారు. వీరు బుద్ధిష్ట్ గా దీక్ష తీసుకున్నారు. 15 మార్చి 2015న “మన పుస్తకాలు” పేరున బుక్స్…

జ్యోతిష్య విభాగం విశిష్ట పురస్కారం అందుకున్న కందాలై రాజగోపాల చారి

A9 న్యూస్ ప్రతినిధి జితు భాయ్, ఇందల్ వాయి ఈరోజు ఇందూర్ జిల్లా శ్రీ వైష్ణవ సంఘం అధ్వర్యంలో రాష్ట్ర వైష్ణవ సంఘ రజతోత్సవ వేడుక ల సమాయత్తం సభ లో భాగం గా కందాలై కందలై రాజగోపాల చారి గారికి,…

అభివృద్ధి పధంలో ఐ.డి.సి.ఎం.ఎస్* –  సంబారి మోహన్, అధ్యక్షులు.

A9 న్యూస్ ప్రతినిధి జితేందర్అ భివృద్ధి పధంలో ఐ.డి.సి.ఎం.ఎస్ సంబారి మోహన్, అధ్యక్షులు.అభివృద్ధి పధంలో ఐ.డి.సి.ఎం.ఎస్* – ఇందల్ వా యీ .సి.ఎం.ఎస్ యొక్క 55వ మహాజన సభ సమావేశం తేదీ : 30.03.2024, శనివారం రోజున మధ్యాహ్నo 12.00 గం.…

పోలీసుల పని పోలీసులదే! దొంగల పని దొంగలదే!

A9 న్యూస్ నిజామాబాద్ ప్రతినిధి: * నిజమాబాద్ జిల్లాలో మళ్లీ మొదలైన దొంగతనాలు నిజామాబాద్ నగరంలో గొలుసు చోరీ జరిగింది. యెండల టవర్స్ రోడ్డులో ఓ మహిళ మెడలో నుంచి బంగారు గొలుసును లాక్కెళ్లారు. మోపాల్ మండలానికి చెందిన దంపతులు ఓ…