A9 న్యూస్ ఆర్మూర్ ప్రతినిధి:

శ్రీ సోమ వంశియ సహస్రర్జున క్షత్రియ (ఖత్రి/ పట్కరి) ప్రాంతీయ సమాజ్ ఆధ్వర్యంలో కరీంనగర్ లో నిర్వహిస్తున్నటువంటి “మిషన్ ఉత్తాన్” అవగాహన కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఎస్ ఎస్ కే రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ విశ్వనాథ్ రవీందర్ మరియు ఎస్ ఎస్ కే సమాజ్ జాతీయ ఉపాధ్యక్షులు విశ్వనాథ్ బాలకిషన్, ఎస్ ఎస్ కే ప్రాంతీయ యువజన సమాజ్ రాష్ట్ర అధ్యక్షులు, మిషన్ ఉత్తాన్ రాష్ట్ర కన్వీనర్ శివ పండిత్ నన్ను కార్యక్రమ ఛాన్సలర్ గ నియమించి పట్టు శాలువాతో సత్కరించి గౌరవించడమైనది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *