Category: నిర్మల్ జిల్లా

నకిలీ ₹నోట్లు వస్తున్నాయి జాగ్రత్త!:

నిర్మల్ జిల్లా: జనవరి 10 నిర్మల్ జిల్లాలో దొంగ నోట్లు విస్తృతంగా చెలామణి అవుతున్నాయి. కొద్దిరో జుల క్రితం భైంసాలో, ఖానాపూర్‌ పట్టణంలో, తాజాగా జిల్లా కేంద్రంలోనూ దొంగ నోట్లు బయటపడ్డా యి. దీంతో వినియోగదారు ల్లో, వ్యాపారస్థుల్లో ఆందోళ న…

8 ఏళ్ల బాలికపై లైంగిక దాడి:

A9 న్యూస్ ప్రతినిధి నిర్మల్: నిర్మల్ మండలంలోని లక్ష్మణ్ చందాలోని ఓ గ్రామనికి చెందిన 8 ఏళ్ల బాలికపై ఓ కామాంధుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. చిన్నారి శనివారం ఇంటి వద్ద ఆడుకుంటుండగా బొమ్మేన సాగర్(36) ఆమెకు మాయమాటలు చెప్పి ఇంటికి…

గల్ఫ్ లో తప్పిపోయిన వ్యక్తిని క్షేమంగా ఇంటికి చేర్చిన:

A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: నిర్మల్ జిల్లా మాడిగం వాసి గార్ల సురేష్ అనే యువకుడు దుబాయిలో ఒక కంపెనీలో పని చేయడానికి వెళ్ళాడు గత నెల 26 వ తేదీ నుండి తప్పిపోయాడు మతి స్థిమితం కోల్పోయి ఎక్కడెక్కడో తిరుగుతూ…

నిజామాబాద్ జిల్లా సరిహద్దులు దాటుతున్న నల్ల మట్టి దందా రైతుల పేరుట దళారుల రాజ్యం

A9న్యూస్ ఆర్మూర్ ప్రతినిధి: *నిజామాబాద్ జిల్లా సరిహద్దులు దాటుతున్న నల్ల మట్టి దందా *రైతుల పేరుట దళారుల రాజ్యం * ఇటు నూతన రోడ్డు పనులు, అటు భారీ వాహనాల ప్రయాణం *నిజామాబాద్ జిల్లాలో పబ్లిక్ కామెంట్స్ *ఎస్సారెస్పీ, రోడ్డు భవనాల,…

కేజీబీవీ పాఠశాలలో కలుషిత ఆహారం తిని 20 మంది విద్యార్థులకు ఆస్వస్థత

A9 న్యూస్ నిర్మల్ ప్రతినిది: నిర్మల్ జిల్లాలోని నర్సాపూర్ మండల కేజీబీవీపీ పాఠశాల మధ్యాహ్నం భోజనం తిన్న 20 మంది విద్యార్థులకు వికటించి అస్వస్థత గురయ్యారు. కేజీవీబీ పాఠశాలలోని బుధవారం మధ్యాహ్నం భోజనం వికటించటంతో 20 మంది స్వస్థత గురయ్యారు. అందులో…

రైల్వే ట్రాక్ పై ప్రేమ జంట ఆత్మహత్య..!

నిర్మల్ A9 న్యూస్ ప్రతినిధి మార్చి 28: బాసర రైల్వే ట్రాక్ పై ప్రేమ జంట ఆత్మహత్య కలకలం లేపింది.బుధవారం రాత్రి నాగర్సోల్ నుండి నర్సాపూర్ వెళ్లే ట్రైన్ కింద పడి ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలు నిజామాబాద్ జిల్లా…

ఫ్లాష్ ఫ్లాష్ బ్రేకింగ్ న్యూస్: ప్రేమ విఫలంతో ఆత్మహత్య

నిర్మల్ A9 క్రైమ్ న్యూస్ ప్రతినిధి: * నిర్మల్ జిల్లా బాసర రైల్వే స్టేషన్ వద్ద ఓ యువతి, యువకుడు ఆత్మహత్య… నిర్మల్ జిల్లా బాసర రైల్వే స్టేషన్ వద్ద ఓ యువతి, యువకుడు ఆత్మహత్య… నాగర్ సోల్ – నర్సపూర్…

బీడీ కార్మికుల ఉపాధి భద్రత కోసం పోరాడుదాం

A9 న్యూస్ ప్రతినిధి: బీడీ కార్మికుల ఉపాధి భద్రత కోసం, ప్రత్యామ్నాయ ఉపాధి కోసం ఉద్యమించాలని ఐఎఫ్టియు జాతీయ ప్రధాన కార్యదర్శి టి శ్రీనివాస్ కార్మికులకు పిలుపును ఇచ్చారు. తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ స్వర్ణోత్సవ సంవత్సర ముగింపు సభ…