Category: నందిపేట్

మేకపై చిరుత దాడి కాదు…..

*మేకపై చిరుత దాడి కాదు….. . సంఘటన స్థలంలో ఎటువంటి ఆనవాళ్లు కనిపించలేదు… . ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సుధాకర్…. A9 న్యూస్ ప్రతినిధి: నందిపేట మండలం మాయాపూర్ గ్రామ శివారులోని అటవీ ప్రాంతం లో గుట్ట వద్ద గొర్రెల మందపై…

నందిపేట్ మండలంలో మాజీ ప్రధానమంత్రి, భారతరత్న పీవీ నరసింహారావు 20, వ వర్ధంతి వేడుకలు*:

-పీవీ నరసింహారావు చిత్రపటానికి పూలమాల వేసిన వినయ్ రెడ్డి… A9 న్యూస్ ప్రతినిధి: నందిపేట్ మండలం లో మాజీ ప్రధాని, భారత రత్న, ఆర్థిక సంస్కరణలకు ఊతమిచ్చి, మన దేశాన్ని ప్రగతి పథంలోనడిపించిన తెలంగాణ ముద్దుబిడ్డ బహుభాషా కోవిదుడు, మాజీ ప్రధానమంత్రి,…

మాభూమి మాకు కావాలి:

. మాకు భూమిపై సంబంధంలేని వ్యక్తి చదును చేయడం ఏంటి A9 న్యూస్ ఆర్మూర్: డొంకేశ్వరం మండలం పరిధిలోని నికల్పూరు గ్రామంలో 12 కులాలు 40 కుటుంబాలకు చెందిన పురాతన భూమిని ఆ ఊరితో సంబంధం లేని వ్యక్తి ధరణిని అడ్డం…

నందిపేట్ బస్టాండ్ ఎదుట బిఎస్పీ ఎవైఎస్ అధ్వర్యంలో ధర్నా:

A9 న్యూస్ ప్రతినిధి నందిపేట్: నందిపేట్ మండలం ఘర్షణ లో దాడి చేసిన వారిపై పోలిసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన అరెస్టు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని అంబేద్కర్ యువజన సంఘం, బిఎస్పీ అధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పోలిసుల నిర్లక్ష్య వైఖరిని నిరశిస్తు…

వెల్మల్ చౌరస్తాలో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం

నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం సెప్టెంబర్ 17, A9 న్యూస్ : నందిపేట్ మండల రాష్ట్ర సమితి పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షులు జీవన్ రెడ్డి సూచన మేరకు…

లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ జిపి కార్యదర్శి

నిజామాబాద్ జిల్లా సెప్టెంబర్:12 A9 న్యూస్ : ఆర్మూర్ నియోజకవర్గంలోని నందిపేట్ గ్రామపంచాయతీ కార్యదర్శి నవీన్ కుమార్ 8వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న సంఘటన జిల్లాలో కలకలం రేపింది. ఏసీబీకి పెద్ద పెద్ద తిమింగలాలు…

స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు బి ఆర్ ఎస్ పిలుపు

రేపు తేదీ 15-08-2024(గురువారం) రోజున స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉదయం 9:00 గంటలకు నిజామాబాద్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మరియు ప్రజాప్రతినిధులతో…

నందిపేట మండల కేంద్రంలోని ఆర్.ఎం.పి పీ.ఎం.పి గ్రామీణ వైద్యుల ర్యాలీ

నిజామాబాద్ జిల్లా 10 జూన్,A9 న్యూస్ : నందిపేట్ మండల కేంద్రంలోని గ్రామీణ వైద్యులు బహిరంగ ర్యాలీ నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా డి ఎం హెచ్ ఓ బృందాలు మా క్లినిక్ ల పై దాడులు చేస్తున్నారని ప్రభుత్వం వెంటనే చర్యలు…

నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం MRO కార్యాలయం లో ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ధర్మ సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించిన నమూనా చిహ్నం(రాజముద్ర) ఆమోదించమని అదనపు తహసీల్దార్ వసంత్ రావుకు విజ్ఞాపనపత్రం అందజేత

తెలంగాణ ప్రభుత్వ చిహ్నం పై … తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ప్రస్తుతం ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చిహ్నాన్ని మారుస్తూ, ఆ స్థానంలో కొత్త చిహ్నం తీసుకురావాలని ప్రకటించడాన్ని గమనించాం, దీన్ని మేమూ స్వాగతిస్తున్నాము. వివిధ పార్టీల నుండి, సంస్థల నుండి…

నిజామాబాద్ జిల్లా సరిహద్దులు దాటుతున్న నల్ల మట్టి దందా రైతుల పేరుట దళారుల రాజ్యం

A9న్యూస్ ఆర్మూర్ ప్రతినిధి: *నిజామాబాద్ జిల్లా సరిహద్దులు దాటుతున్న నల్ల మట్టి దందా *రైతుల పేరుట దళారుల రాజ్యం * ఇటు నూతన రోడ్డు పనులు, అటు భారీ వాహనాల ప్రయాణం *నిజామాబాద్ జిల్లాలో పబ్లిక్ కామెంట్స్ *ఎస్సారెస్పీ, రోడ్డు భవనాల,…