Month: September 2024

ఆర్మూర్ టీచర్ కాలనీలో క్షత్రియ పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు…..

A9 న్యూస్: ఆర్మూర్ పట్టణంలోని క్షత్రియ స్కూల్ టీచర్స్ కాలనీ నందు శనివారం రోజున పాఠశాల ఆవరణలో బతుకమ్మ సంబరాలను స్కూల్ యాజమాన్యం అల్జాపూర్ లక్ష్మీనారాయణ, రాజసులోచన, కోశాధికారి గంగాధర్, అక్షయ్, శ్రేయ, మరియు పాఠశాల ప్రిన్సిపాల్ నవిత కార్యక్రమాన్ని ప్రారంభించారు.…

*మళ్లీ పిడుగు లాంటి వార్త.. దడ పుట్టిస్తున్న కరోనా కొత్త వేరియంట్.. .

*మళ్లీ పిడుగు లాంటి వార్త.. దడ పుట్టిస్తున్న కరోనా కొత్త వేరియంట్.. లక్షణాలివే..* సదాశివ్ A9 న్యూస్ ప్రతినిధి మరో పిడుగులాంటి వార్త.. ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి పీడ ఇంకా పోలేదు. కొవిడ్​ మహమ్మారి మరోసారి కొత్త రూపు దాల్చింది. తాజాగా…

కోటార్మూరు దేవి యూత్ నూతన కార్యవర్గం ఎన్నిక

A9 న్యూస్ ఆర్మూర్: కోటార్మూరు దేవి యూత్ నూతన కార్యవర్గం ఎన్నిక -గౌరవ,అధ్యక్షులు బండారి ప్రసాద్ -దేవి యూత్ నూతన అధ్యక్షులుగా,గుండెం స్వామి. కోటార్మూర్ దేవి యూత్ సొసైటీ సర్వ సభ్య సమావేశంలో ఎన్నిక నూతన, కార్యవర్గం, గౌరవ అధ్యక్షులు, బండారి…

వెల్మల్ చౌరస్తాలో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం

నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం సెప్టెంబర్ 17, A9 న్యూస్ : నందిపేట్ మండల రాష్ట్ర సమితి పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షులు జీవన్ రెడ్డి సూచన మేరకు…

గంగమ్మ ఒడిలోకి చేరుకున్న గౌరీ తనయుడు

గంగమ్మ ఒడిలోకి చేరుకున్న గౌరీ పుత్రుడు సదాశివ్ A9 న్యూస్ ప్రతినిధి బాల్కొండ నియోజకవర్గం నిజామాబాద్ జిల్లా భీమ్ గల్ మండలంలోని బాబాపూర్ గ్రామం ముదిరాజ్ వాడ ట్రాన్స్ఫార్మర్ వీధిలో ప్రతిష్టించిన వినాయకుని తొమ్మిది రోజులపాటు ఘనంగా భక్తిశ్రద్ధలతో పూజించి ఈరోజు…

భీమ్ గల్ అయ్యప్ప ఆలయం వద్ద సిమెంట్ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ నిర్వహించిన ఆలయ కమిటీ

అయ్యప్ప ఆలయం వద్ద సిమెంట్ రోడ్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఆలయ కమిటీ సదాశివ్ A9 న్యూస్ ప్రతినిధి బాల్కొండ నియోజకవర్గం :సెప్టెంబర్ 16 నిజామాబాద్ జిల్లా భీమ్ గల్ పట్టణం లో చొక్కయ్య గుట్ట వద్ద గల అయ్యప్ప…

టేబుల్ టెన్నిస్ పోటీలలో ఎంపికైన సుద్దపల్లి గురుకుల విద్యార్థిని

A9 న్యూస్: నిజామాబాద్ జిల్లా సుద్దపల్లి తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళా గురుకుల కళాశాలలో లో చదువుతున్న ఇంటర్ విద్యార్థి స్పందన టేబుల్ టెన్నిస్ పోటీలలో రాష్ట్ర స్థాయిలో ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపల్ నలిని ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థిని రాష్ట్రస్థాయిలో…

లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ జిపి కార్యదర్శి

నిజామాబాద్ జిల్లా సెప్టెంబర్:12 A9 న్యూస్ : ఆర్మూర్ నియోజకవర్గంలోని నందిపేట్ గ్రామపంచాయతీ కార్యదర్శి నవీన్ కుమార్ 8వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న సంఘటన జిల్లాలో కలకలం రేపింది. ఏసీబీకి పెద్ద పెద్ద తిమింగలాలు…

ఒక్కో పంచాయతీకి ఏటా రూ.40 లక్షలు ఇవ్వాలి..!!

A9 న్యూస్ తెలంగాణ: రాష్ట్ర మ్యాచింగ్ గ్రాంట్తో సంబంధం ఉండొద్దు కేంద్ర ఆర్థిక సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి విపత్తు నిర్వహణ ఫండ్స్ గైడ్లైన్స్ను మార్చాలి ఇప్పుడిస్తున్న నిధులు ఎటూ సరిపోవడం లేదు ప్రజారోగ్యానికి ఇచ్చే గ్రాంట్లనూ పెంచాలి.. ఫోర్త్ సిటీకీ…

AEO | ఏఈవోల అరిగోస.. 4 నెలలుగా క్షణం తీరిక లేకుండా విధులు!!

A9 న్యూస్ తెలంగాణ: AEO | ఏఈవోల అరిగోస.. 4 నెలలుగా క్షణం తీరిక లేకుండా విధులు!! అన్ని బాధ్యతలు వారిపైనే 4 నెలలుగా క్షణం తీరికలేకుండా వ్యవసాయ విస్తరణ అధికారులు పనిభారం తగ్గించాలని విజ్ఞప్తి వ్యవసాయ విస్తరణ అధికారులు (ఏఈఓలు)…