భీమ్ గల్ మున్సిపల్ కమీషనర్ గా గోపు గంగాధర్
భీమ్ గల్ మున్సిపల్ కమీషనర్ గా గోపు గంగాధర్ జనవరి 31 :. భీమ్ గల్, సదాశివ్ A9 న్యూస్ ప్రతినిధి బాల్కొండ నియోజకవర్గం భీమ్ గల్ మున్సిపల్ నూతన కమీషనర్ గా గోపు గంగాధర్ బదిలీ పై వచ్చారు. ఇక్కడ…
Latest and Breaking News
భీమ్ గల్ మున్సిపల్ కమీషనర్ గా గోపు గంగాధర్ జనవరి 31 :. భీమ్ గల్, సదాశివ్ A9 న్యూస్ ప్రతినిధి బాల్కొండ నియోజకవర్గం భీమ్ గల్ మున్సిపల్ నూతన కమీషనర్ గా గోపు గంగాధర్ బదిలీ పై వచ్చారు. ఇక్కడ…
ఘనంగా వాసవి మాతాకు పంచామృతాభిషేకం కుంకుమార్చన, ప్రత్యేక పూజలు భీమ్ గల్, సదాశివ్ A9 న్యూస్ ప్రతినిధి బాల్కొండ నియోజకవర్గం శ్రీవాసవి మాత ఆత్మార్పణ దినోత్సవాన్ని పురస్కరించుకొని భీమ్ గల్ శ్రీ వాసవి మాత ఆలయంలో శుక్రవారం ఘనంగా పంచామృతాభిషేకాలు నిర్వహించారు.ఈ…
హైదరాబాద్:జనవరి 31 ఈ ఉస్మానియా ఆసుపత్రికి జబ్బు చేసి ఏళ్లు గడుస్తున్నా పట్టించుకున్న నాథుడు లేడు. రోగులకు సరిపడా బెడ్స్, ఆపరేషన్ థియేటర్స్ లేమితో పాటు ఎప్పుడూ ఏదో సమస్యతో ఆసుపత్రి కునారిల్లుతున్నా పాలకులకు పెద్దగా పట్టింది లేదు… దానికి తోడు…
మెదక్ జిల్లా: జనవరి 31 మెదక్ జిల్లా నర్సింగ్ మండలం వల్లూర్ అటవీ ప్రాంతంలో 44వ జాతీయ రహదారిపై గురువారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొని రెండున్నర ఏళ్ల చిరుత మృత్యువాత పడింది.చిరుతపులి. నడిరోడ్డుపై తీవ్రగాయాలతో అవస్థ పడుతున్న దాన్ని…
🌺🌸🌺🌸🌺🌸🌺🌸🕉️🌸🌺🌸 ఇ రోజు శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవం* సందర్బంగా వాసవి మాతా చరిత్ర జనవరి 31: సదాశివ్ A9 న్యూస్ ప్రతినిధి బాల్కొండ నియోజకవర్గం *ఓం కుసుమ పుత్రీచ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో వాసవీ ప్రచోదయాత్*…
*మామిడిపల్లి (హైదారాబాద్) బ్రాంచ్ లో ఇంజనీరింగ్ చదువుకు డే స్కాలర్స్ కి అనుమతి* *అవగాహన లేక రాష్ట్రాలు దాటుతున్న స్థానిక విద్యార్థులు* *తక్కువ ఫీజులతో నాణ్యమైన విద్య, ఉజ్యల భవిష్యత్ సొంతం చేసుకునే అవకాశం* *2025 ప్రవేశ పరీక్షకు అప్లికేషన్ లు…
హైదరాబాద్:జనవరి 30 ఇంటర్మీడియట్ విద్యార్థుల ఫోన్లకే హాల్ టికెట్లు రానున్నాయి. గతంలో కేవలం కాలేజీలకే హాల్ టికెట్లను బోర్డు పంపించేది. ఆ తర్వాత వెబ్సైట్లో పెట్టి డౌన్లోడ్ చేసుకోవాలనే వారు. ఇప్పుడు విద్యార్థు లు ఇచ్చిన ఫోన్ నంబర్కు నేరుగా హాల్…
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం గోవింద్ పెట్ గ్రామంలో విషాదం. పోచవ్వ (50) సంవత్సరాల మహిళ ఇంటిలో నుండి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇంటి తాళాలు…
సిద్దిపేట జిల్లా: జనవరి 30 సిద్దిపేట జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రోజు మాదిరిగానే మహాత్మా గాంధీ జాతీయ హామీ పథకంలో భాగంగా, తల్లి కూతురు,కూలి పనికి వెళ్లారు. మట్టిని తవ్వు తున్న క్రమంలో పైన ఉన్న పెద్ద పెద్ద బండ…
. తమకు న్యాయం చేయాలని వేడుకున్న బాధిత కుటుంబ సభ్యులు A9 న్యూస్ ప్రతినిధి బాల్కొండ: భీమ్గల్ కు చెందిన నేషనల్ టెంట్ హౌస్ యజమాని అజ్మతుల్లా కు నాలుగు ఏండ్ల క్రితం భూమి అమ్మినట్టు రియాజ్, అర్షద్ కుటుంబ సభ్యులు…