పల్లెల్లో అభివృద్ధి, అధికారుల పని తిరును పర్యవేక్షించినట్రైని అడిషనల్ కలెక్టర్ శ్రీ సంకిత్ కుమార్

 

 

సదాశివ్ A9:న్యూస్ ప్రతినిధి బాల్కొండ నియోజకవర్గం :. భీమ్ గల్ :జులై 24 

                                         

నిజామాబాదు జిల్లా భీమ్ గల్ మండలం పెద్దమ్మ కడితండ ,కొత్త తండా మరియు రహత్ నగర్ గ్రామాలను ట్రైని అడిషనల్ కలెక్టర్ గ్రామాలను సందర్శించరు …. 

 

ఈ సందర్శనలో భాగంగా గ్రామంలో డంపింగ్ షెడ్డు నర్సరీ పల్లె ప్రకృతి వనం అంగన్వాడి స్కూల్స్ ప్రైమరీ స్కూల్స్ సానిటేషన్ భాగంలో ఇంటింటికి తిరుగుతూ పరిశీలించరు.అలాగే గ్రామపంచాయతీ రికార్డ్స్ పరిశీలించారు .గ్రామాల్లో వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు.

 ఇట్టి కార్యక్రమం లో శ్రీ శివ కృష్ణ డివిజనల్ పంచాయతీ అధికారి ఆర్మూర్ , శ్రీ గంగుల సంతోష్ కుమార్ ఎంపీడీవో ,శ్రీ జావిద్ అలీ ఎం పి ఓ ,రవీందర్ ఏపిఎం, ఐకెపి సీసీ నరేష్ ,శీను ,గంగాధర్ , ఈజీఎస్ సిబ్బంది రమేష్ ,గణేష్ పూర్ణచంద్ ,పంచాయతీ కార్యదర్శులు మమత ,శిరీష, తిరుపతి గ్రామ ప్రజలు పాల్గొన్నారు …

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *