కమ్మర్పల్లిమాజీ మార్కెట్ కమిటీ చైర్మన్, మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక.

 సదాశివ్ A9 న్యూస్ ప్రతినిధి : జులై 21

నిజామాబాద్ జిల్లా భీమ్ గల్  మండలం కుప్కల్ గ్రామానికి చెందిన మాజీ భీంగల్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, కమ్మర్పల్లి మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు, బీఆర్ఎస్ బాల్కొండ నియోజకవర్గ సమన్వయ కమిటీ అధ్యక్షుడు,మాజీ సర్పంచ్ గుణ్ వీర్ రెడ్డి ఈరోజు బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టి ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ సమక్షంలో కాంగ్రెస్ పార్టిలో చేరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలనకు ఆకర్షితులై,నియోజకవర్గంలో ముత్యాల సునీల్ కుమార్ నాయకత్వంలో ప్రజాసేవ చేయడానికి కాంగ్రెస్ పార్టిలొ చేరుతున్నట్టు వారు తెలిపారు.

కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *