తిమ్మాపూర్ గ్రామంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సహకారంతో మంజూరైన సిఎంఆర్ఎఫ్ చెక్కును మోర్తాడ్ సొసైటీ చైర్మన్ బద్దం అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో లబ్ధిదారునికి పంపిణీ చేశారు

తిమ్మాపూర్ గ్రామంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సహకారంతో మంజూరైన సిఎంఆర్ఎఫ్ చెక్కును మోర్తాడ్ సొసైటీ చైర్మన్ బద్దం అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో లబ్ధిదారునికి పంపిణీ చేశారు ఈ సందర్భంగా మోర్తాడ్ సొసైటీ చైర్మన్ అశోక్ రెడ్డి మాట్లాడుతూ మంత్రి వేముల…

horoscope today 04 August 2023 ఈ రెండు రాశుల ఆర్థిక స్థితి బలపడుతుంది.. మిగిలిన రాశుల ఫలితాలెలా ఉన్నాయంటే…

horoscope today 04 August 2023 ఈరోజు ద్వాదశ రాశులపై శతభిషా నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈ సమయంలో మేష రాశి విద్యార్థులకు మంచి విజయాలు దక్కుతాయి. మీన రాశి వారికి ఆర్థిక పరమైన విషయాల్లో ప్రతికూల ఫలితాలొస్తాయి. కొన్ని రాశుల…

తొలి T20లో తడబడ్డ భారత్.. వెస్టిండీస్‌‌ 4 రన్స్ తేడాతో విజయం

టీ20ల్లో వెస్టిండీస్ ఎంత బలమైన జట్టో మరోసారి చూపించింది. తొలి టీ20లో భారత్ 4 పరుగుల తేడాతో ఓడిపోయింది. 150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు కీలక సమయంలో వరుసగా వికెట్లు కోల్పోయి, మ్యాచ్‌ను చేజార్చుకుంది. అరంగేట్ర ఆటగాడు…

‘సలార్’లో ఇంటర్నేషనల్ స్టార్?

ప్రభాస్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘సలార్’ సెప్టెంబర్ 28న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకొచ్చింది. ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులను దృష్టిలో పెట్టుకుని రొమాంచితమైన…

ముఖ్యమంత్రి కెసిఆర్, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చిత్రపటాలకు పాలభిషేకం చేసిన బి ఆర్ఎస్ కార్యకర్తలు

నిజామాబాద్ జిల్లా A9 news నందిపేట్ మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద భారత రాష్ట్ర సమితి పార్టీ ఆధ్వర్యంలో 35 వేల 317 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మరియు ఆర్మూర్ ఎమ్మెల్యే…

వరద బాధితుల సహాయ నిధి సేకరణ

నిజామాబాద్ జిల్లా A9 news సిపిఎం ఆధ్వర్యంలో ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా కురిసిన వర్షాల మూలంగా అకాల వర్షాలకు వరదలకు రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో ఇండ్లు మునిగిపోయి సర్వస్వం వరదల్లో కొట్టుకుపోవడం తో పాటు నిరాశ్రయులైన పేదలకు ఆదుకోవటం కొరకు మరియు అనేక…

నులిపురుగుల నివారణకు పిల్లల మందుల పంపిణీ కార్యక్రమం

కామారెడ్డి జిల్లా A9 news ఆగస్ట్ 3 సదాశివ నగర్ మండలంలోని భూంపల్లి గ్రామంలో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం 2015 నుండి ప్రతి సంవత్సరం జాతీయ నిర్మూలన దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా హెల్త్ డిపార్ట్మెంట్ లలిత సంగీత మాట్లాడుతూ…

గుర్తు తెలియని వాహనం ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి.

నిజామాబాద్ జిల్లా A9 news ఆర్మూర్ పట్టణంలోని పెర్కిట్ శివారులో డంపింగ్ యార్డ్ వద్ద NH-44 రోడ్డుపై గుర్తుతెలియని వాహనం ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి అతని వయస్సు సుమారు 30 నుండి 40 సంవత్సరాల మధ్య ఉంటుంది, అతని ఒంటిపై…

రాష్ట్ర రెవిన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు వంగ రవీందర్ రెడ్డి జన్మదిన వేడుకలు రామన్ రెడ్డి ఆధ్వర్యంలో హాట్టహాసంగా నిర్వహించారు

నిజామాబాద్ రెవిన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు రామన్ రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్ లో రాష్ట్ర రెవిన్యూ ఉద్యోగుల సంఘం అద్యక్షులు వంగ రవీందర్ రెడ్డి జన్మదిన వేడుకలు హాట్టహాసంగా నిర్వహించారు . రాష్ట్ర వ్యాప్తంగా రెవిన్యూ ఉద్యోగులు సంబరాలు జరుపుకున్నారు…