పేరాలసిస్ తో బాధ పడుతున్న పేషంట్ చికిత్స కోసం మంత్రి వేముల భరోసా…. 2లక్షల రూపాయల ఎల్వోసి అందజేసిన మంత్రి
హైదరాబాద్: బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ మండలం పడగల్ గ్రామానికి చెందిన కె.మల్లారెడ్డి పేరాలసిస్ తో అనారోగ్యానికి గురై నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స కోసం చేరడంతో …ఈ విషయం స్థానిక ప్రజాప్రతినిధులు ద్వారా మంత్రి దృష్టికి తీసుకురాగా మెరుగైన చికిత్స కొరకు…
ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన బి ఆర్ ఎస్ యూత్ నాయకులు
టిఆర్ఎస్ యూత్ నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యే చేస్తున్నటువంటి అభివృద్ధి పనులను ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని దానికి నిదర్శనం వంద పడకల ఆసుపత్రి అని ప్రజలు కార్పొరేట్ ఆసుపత్రులకు పోకుండా ప్రభుత్వ ఆసుపత్రులలో ఉచిత వైద్యం చేసుకుంటున్నారని యూత్ నాయకులు తెలిపారు…
బీసీలకు అసెంబ్లీలో 70 సీట్లు పార్టీలు ప్రకటించాలని తెలంగాణ బీసీల డిమాండ్.
నిజామాబాద్ జిల్లా A9 news బాల్కొండ నియోజకవర్గం మెండోరా మండల కేంద్రంలో సోమవారం న హైదరాబాద్ సోమాజిగూడలో ప్రెస్ క్లబ్ లో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వ్యవస్థాపకులు మేకపోతుల నరేందర్ గౌడ్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం…
మంథని నుండి పిప్రి రోడ్
ఇటీవలే భారీ వర్షాలతో ఆర్మూర్ మండలం మంథని గ్రామం నుండి పిప్రి గ్రామం వరకు రోడ్ పూర్తిగా ధ్వంసం కావడం జరిగింది. ఈరోజు రోడ్ మరమ్మతుల పనులను ప్రారంబించడం జరిగింది.
బీజేపీ మీడియా కన్వీనర్ల వర్క్ షాప్ సమావేశం
నిజామాబాద్ A9 news ఆర్మూర్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించే అధికార ప్రతినిధుల, మీడియా కన్వీనర్ల వర్క్ షాప్ సమావేశానికి హైదరాబాద్ కి బయలుదేరారు. ఈ యొక్క సమావేశానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి,…
డిచ్పల్లి మండలం మెంట్రాజ్ పల్లి గ్రామంలో వివాహిత సప్న ఆత్మహత్య
నిజామాబాద్ జిల్లా : డిచ్పల్లి మండలం మెంట్రాజ్ పల్లి గ్రామంలో వివాహిత సప్న ఆత్మహత్య. కుటుంబ సభ్యుల ఆందోళన. భర్త, అత్త, ఆడపడుచు, పైన అనుమానం వ్యక్తం చేసిన మృతురాలి కుటుంబ సభ్యు లు. భర్త, అత్తను అదుపులోకి తీసుకున్న పోలీసులు.
గ్రామ పంచాయతీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ అసెంబ్లీ తీర్మానం చేయాలి
నిజామాబాద్ జిల్లా A9 news. ఆర్మూర్ పట్టణంలోని గ్రామపంచాయతీ ఉద్యోగ, కార్మికుల వేతనాలు పెంచి, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేయాలని రాష్ట్ర జేఏసీ కన్వీనర్, ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు దాసు, టి.జె.కే.యస్. యు జిల్లా అధ్యక్షులు గుర్రపు…
కార్డెన్ సెర్చ్ లో 66 వాహనాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు
నిజామాబాద్ జిల్లా A9 new ఆర్మూర్ పట్టణంతోపాటు డివిజన్ లోని గ్రామాలలో ఇండ్లు అద్దెకిచ్చే యజమానులు కిరాయి దారుల వద్ద నుంచి ఆధార్ కార్డు తీసుకున్న తర్వాత అద్దెకు ఇవ్వాలని ఏసీపీ జగదీష్ చందర్ అన్నారు. ఆర్మూర్ మున్సిపల్ లోని కొటార్మూర్లోని…
మెండోరా లో కాకతీయ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు
నిజామాబాద్ జిల్లా మెండోరా లో కాకతీయ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పుట్ట వేణు 22 , ప్రాణవ్ రావ్ 19 ఇద్దరు నిజామాబాద్ గాయత్రి నగర్ కు చెందినవారు గా గుర్తించిన పోలీసులు
నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ వెనుక భాగాన రాత్రి కత్తి పోట్ల కలకలం…
నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ వెనుక భాగాన రాత్రి కత్తి పోట్ల కలకలం… ఇద్దరికీ తీవ్ర గాయాలు ఆస్పత్రికి తరలింపు… నిజామాబాద్ : రూరల్ పోలీస్ స్టేషన్కు వెనుక భాగంలో ఓ విందులో ఇద్దరు యువకులపై కత్తులతో దాడి… చంద్రశేఖర్ కాలనీకి…