ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం
నిజామాబాద్ A9 న్యూస్: ఆర్మూర్ పట్టణ శాఖలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం రాఖీ పౌర్ణమి శుభసందర్భంగా ప్రత్యేకంగా మహిళలను దృష్టిలో ఉంచుకొని వంటగ్యాస్ ధరలపై 200 రూపాయలు అదేవిధంగా ఉజ్వల యోజన స్కీం…