Month: August 2023

చలో హైదరాబాద్ కు తరలి వెళ్ళిన బీడీ కార్మికులు…

నిజామాబాద్ A9 న్యూస్: ఆర్మూర్ పట్టణంలోని ఐ ఎస్ టి యు ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఐఎఫ్టియు జాతీయ కమిటీ పిలుపుమేరకు హైదరాబాదులో ఇందిరాపార్క్ వద్ద మంగళవారం జరిగే మహాధర్న కార్యక్రమానికి 400 మంది బీడీ…

ఆర్మీ జవాన్ అంతిమయాత్రకు తరలివచ్చిన జనం….

నిజామాబాద్ A9 న్యూస్: *ఆర్మీ జవాన్ ప్రాణాలు ఎంత విలువైనయో అర్థం అయ్యే బాధాకరమైన విషయం *భారతదేశ సైనికులు సరిహద్దుల్లో ప్రాణాలు పెట్టి రక్షిస్తున్న భారతీయ జవాన్లు *సరిహద్దుల్లో సైనికులు కంటికి నిద్ర లేకుండా కాపాడుతూనే ప్రతి గ్రామాల్లో పసి పిల్లవాడు…

సైబర్ నేరాల పట్ల ప్రజల అప్రమత్తంగా ఉండాలి!

కామారెడ్డి A9 న్యూస్: గాంధారి మండలంలోని ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సదాశివనగర్ సిఐ రామన్ తెలిపారు గాంధారి మండల కేంద్రంలో ప్రజలు యువకులతో ఏర్పాటు చేసిన సైబర్ నేరాల అవగాహన సదస్సుకు సదాశివ నగర్ సిఐ రామన్…

యాదగిరి పుణ్యక్షేత్రాన్ని ఆర్మూర్ ప్రజలు…. ఉచితంగా దర్శించుకోనున్నారు….

నిజామాబాద్ A9 న్యూస్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చే అద్భుతంగా నిర్మించబడిన యాదగిరి పుణ్యక్షేత్రాన్ని ఆర్మూర్ ప్రజలు ఇక మీదట ఉచితంగా దర్శించుకోనున్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలో యాదగిరి గుట్ట దర్శనానికి ఆసక్తి ఉన్న గ్రామాల ప్రజల కోసం ఆర్మూర్ ఎమ్మెల్యే…

డ్రైవింగ్ లైసెన్స్ కు దరఖాస్తు చేసుకున్న వారికి శుభవార్త

నిజామాబాద్ A9 న్యూస్: ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఇటీవల ఆర్మూర్ నియోజకవర్గ యువత కోసం ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. వారం రోజుల పాటు వచ్చిన అప్లికేషన్ల లబ్ది దారులకు సోమవారం నుంచి లెర్నింగ్…

రజకుల పట్ల కనీసం మానవతా దృక్పథంతో కూడా ఆలోచించని బిఆర్ఎస్ పార్టీ..

నిజామాబాద్ A9 న్యూస్: *రజకులను విస్మరించిన ప్రభుత్వం *ఆశపెట్టి ఓట్లు వేయించుకొని పదవులను అనుభవిస్తున్న నాయకులు *మళ్లీ ఓట్ల కోసం సిద్ధమవుతున్న నాయకులు *రజకులకు పట్టపగలే చందమామను చూపించిన నాయకులు ఎంతో నమ్మకంతో బిఆర్ఎస్ పార్టీకి పూర్తి మద్దతు తెలిపిన రజకుల…

బిజెపి గెలుపు ఖాయం

నిజామాబాద్ A9 న్యూస్: నిజామాబాద్ జిల్లాలోని ఐదు శాసనసభ నియోజకవర్గాలలో బిజెపి అభ్యర్థులు గెలుస్తారని మహారాష్ట్రలోని వని ఎమ్మెల్యే సంజీవరెడ్డి బాపూరావు అన్నారు ఆర్మూర్ పట్టణంలోని క్షత్రియ ఫంక్షన్ హాల్ లో ఆదివారం విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఆర్మూర్…

కె.సి.ఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం

నిజామాబాద్ A9 న్యూస్: ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఒప్పంద ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేస్తామని చెప్పడం జరిగింది. చెప్పిన మాట ప్రకారం ఫైల్ పైన సంతకం చేయడం జరిగింది దీనితో రాష్ట్రవ్యాప్తంగా కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులర్ అయిన…

వాణి విద్యా నికేతన్ పాఠశాల గుర్తింపు రద్దు చేయాలి

నిజామాబాద్ A9 న్యూస్: బోధన్ పట్టణంలోని వాణి విద్యా నికేతన్ పాఠశాల గుర్తింపు రద్దు చేయాలి (టీజీవిపి) నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న వాని విద్యానికేతన్ పాఠశాల తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో శనివారం బోధన్ ఎంఈఓ నాగనాథ్ కి వినతిపత్రం సమర్పించడం…

పశువులను రోడ్లపై వదిలితే కఠిన చర్యలు తప్పవు

నిజామాబాద్ A9 న్యూస్: ఇందల్వాయి మండల టోల్ ప్లాజా నుండి పోలీస్ స్టేషన్ వరకు ఈ మండల హెడ్ కోటర్ ప్రజలు ఆవు దూడలను పెంచుతూ రోడ్లపై వదిలేయడం ద్వారా హైవే వాహనాదారులకు చాలా ప్రమాదాలు జరుగుతున్నందున జిల్లా కలెక్టర్ ఆదేశాల…