Category: మోర్తాడ్

తాళ్ల రాంపూర్ లో దగ్నమైన ఈతవనం – మద్దతు తెలిపిన కమ్యూనిస్టులు:

*విడిసి లను తక్షణమే రద్దు చేయాలని నినాదాలు. A9 న్యూస్ ప్రతినిధి: నిజామాబాద్ జిల్లా ఎర్గట్ల మండలంలోని తాళ్లారంపూర్ గ్రామంలో విడిసి కి గౌడ కులస్తులకు గత 9 నెలలుగా కళ్లు విక్రయంలో గౌడ కులస్తులు సాంఘిక భహిష్కరణలో ఉండగా తాజాగా…

15 గౌడ కుటుంబాలను గ్రామ బహిష్కరణ చేయడం అన్యాయం:

* బాధితులకు న్యాయం చేయాలి. తెలంగాణ రాష్ట్ర బీసీ , ఎస్ సీ , ఎస్ టీ , మైనారిటీ సంక్షేమ వేదిక రాష్ట్ర అధ్యక్షులు బుస్సాపూర్ శంకర్. A9 news,ఏర్గట్ల మండలం, తాళ్ల రాంపూర్: గ్రామంలో 15 మంది గౌడ…

ప్రశాంత్ రెడ్డి కోడిగుడ్డు మీద ఈకలు పీకుతున్నాడు :ముత్యాల సునీల్ కుమార్. కాంగ్రెస్. పార్టీ బాల్కొండ నియోజకవర్గఇంచార్చ్

ప్రశాంత్ రెడ్డి కోడిగుడ్డు మీద ఈకలు పీకుతున్నాడు ప్రభుత్వం ఆయనకు ప్రోటోకాల్ ఇచ్చి మర్యాదిస్తే అమర్యాదగా ప్రవర్తిస్తున్నాడు ప్రశాంత్ రెడ్డి తీరు మార్చుకోవాలి. – బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ సదాశివ్ A9 న్యూస్ ప్రతినిధి…

కారు దిగిన బి ఆర్ ఎస్ యువజన విభాగం అధ్యక్షులు:నిలం రవి

కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు సదాశివ్ A9 న్యూస్ ప్రతినిధి బాల్కొండ నియోజకవర్గం :. 18 డిసెంబర్ నిజామాబాద్ జిల్లా భీమ్గల్ పట్టణానికిచెందిన బీఆర్ఎస్ పార్టీ యూత్ టౌన్ ప్రెసిడెంట్ నీలం రవి మరియు బీఆర్ఎస్ యూత్ నాయకులు నరేష్, రాజు,…

బుద్దుడి శరణం మహా ఆరోగ్యవంతం…..

A9 న్యూస్ ప్రతినిధి నిజామాబాద్: తథాగతుడైన గౌతమ బుద్ధుడు ఆయుర్వేదం పట్ల నిపుణుడు. సమతా యోధులైన తన శిష్యుల యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని “వర్షావాసం” ప్రారంభించిన ఘనత గౌతముడిది. తన అత్యంత సన్నిహితుడైన వైద్యుడైన జీవకుడు. ప్రకృతిలోని చెట్లు ఆకులు…

సుంకేట్ గ్రామం లో పేకాట స్తవారం ఫై టాస్క్ పోర్స్ పోలిసుల దాడి:ఎనిమిదిమంది పేకాటరాయళ్ళ అరెస్ట్

సదాశివ్ A9 న్యూస్ ప్రతినిధి బాల్కొండ నియోజకవర్గం

మోర్తాడ్ మండల కేంద్రం లోఅక్రమంగా నిల్వా చేసిన పి .డి.ఎస్. బియ్యాన్ని పట్టుకున్న స్పెషల్ టాస్క్ ఫోర్స్ బృందం.

*సదాశివ్ బచ్చగొని A9 న్యూస్ ప్రతినిధి బాల్కొండ నియోజకవర్గం ఆగస్టు 06 నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలకేంద్రంలో స్పెషల్ టాస్క్ పోర్స్ ఓ. ఎస్.డి. ఏ.ఎస్.ఓ. శ్రీధర్ రెడ్డి బృందం ఆధ్వర్యంలో పి.డి.ఎస్. బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారని విశ్వసనీయ నమ్మదగ్గ సమాచార…

మోర్తాడ్ డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ క్యాంప్ శిబిరం

A9 న్యూస్ మోర్తాడ్ ప్రతినిధి: *మోర్తాడ్ డిగ్రీ కళాశాల విద్యార్థులు ఎన్ఎస్ఎస్ శిబిరం ప్రారంభం మోర్తాడ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో మోర్తాడ్ మండల పరిధిలో జాతీయ సేవ పథకం శీత కాల శిబిరాన్ని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పెద్దన్న ప్రారంభించారు.…