*సదాశివ్ బచ్చగొని A9 న్యూస్ ప్రతినిధి బాల్కొండ నియోజకవర్గం

ఆగస్టు 06

నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలకేంద్రంలో స్పెషల్ టాస్క్ పోర్స్   ఓ. ఎస్.డి. ఏ.ఎస్.ఓ. శ్రీధర్ రెడ్డి బృందం ఆధ్వర్యంలో

పి.డి.ఎస్. బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారని విశ్వసనీయ నమ్మదగ్గ సమాచార మేరకు దాడులు నిర్వహించిభారీగా నిల్వ ఉంచిన పి.డి.ఎస్ బియ్యం పట్టుకోవడం జరిగిందన్నారు. పిడిఎస్ బియ్యం అక్రమ నిల్వలు చేస్తే తమకు సమాచారం అందిస్తే, వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని, జిల్లా ప్రత్యేక స్పెషల్ టాస్క్ ఫోర్స్ అధికారి  శ్రీధర్ రెడ్డి కోరారు.

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *