Category: మెదక్ జిల్లా

మెదక్ జిల్లాలో అంతుచిక్కని వ్యాధితో 10వేల కోళ్లు మృతి:

L మెదక్ జిల్లా మార్చ్ 09 మెదక్‌ జిల్లా చిన్నశంక రంపేట మండలంలోని గ్రామాల్లో శనివారం సాయంత్రం 10 వేల కోళ్లు అంతుచిక్కని వ్యాధితో మృతి చెందాయి. గవ్వపల్లి, జంగరాయి గ్రామాల్లోని కోళ్ల ఫాంలలో కళ్ల ఎదుటే వ్యాధికి గురైన కోళ్లు…

అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు:

మెదక్ నర్సాపూర్ ఎ9 న్యూస్ మార్చ్ 8 శనివారం నాడు అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా నర్సాపూర్ లో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాజీ మున్సిపల్ చైర్మన్ మురళీధర్ యాదవ్ గారి ఆధ్వర్యంలో మున్సిపల్ మహిళా సిబ్బందికి మరియు సిఐ…

జేత్రం తండ లో పదిలక్షల నిధులతో సిసి రోడ్డు పనులు శంకుస్థాపన:

చేగుంట మార్చ్ 7 దుబ్బాక నియోజవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి చొరవతో వారి ఆదేశాలతో 10 లక్షల సీసీ రోడ్ పనినీ ప్రారంభించిన చేగుంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్ మరియూ మాజీ…

మూడు నెలల నుండి జీతాలు లేక ,బిక్షటన:

మెదక్ జిల్లా మాసాయిపేట మండలం మాసాయిపేట గ్రామంలో మూడు నెలల నుండి జీతాలు లేక దళిత సపై కార్మికులను ఇబ్బందుల పాలు చేస్తూ ఎలా బ్రతకాలి అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం జిల్లా కలెక్టర్ మాకు న్యాయం చేయాలని ఆవేదన…

తూప్రాన్ పోలీసులు ఒక ప్రకటన విడుదల:

తూప్రాన్ పోలీసులు ఒక ప్రకటన విడుదల చేస్తూ నేను రాచకొండ నాగరాణి బ/ర్రి నర్సింగరావు, వయస్సు: 35 సం॥లు, కులం: చాకలి, వృత్తి : వ్యవసాయకూలి, ర\ం : మామిడాల (గ్రా), ములుగు(మం) సిద్ధిపేట్ (బి) గారిని తమరితో మనవి చేయునది…

మెదక్ వకీల్ సాబ్ ఎంపీ రఘునందన్ రావును కలిసిన తూప్రాన్ లారీ యజమానులు:

తూప్రాన్/ మనోహరాబాద్ మార్చ్ 5 మెదక్ జిల్లా బిజెపి తూప్రాన్ పట్టణ అధ్యక్షుడు భూమన్న గారి జానకిరామ్ గౌడ్ మరియు లారీ అసోసియేషన్ సభ్యులు తూప్రాన్ మనోహరాబాద్ పరిధిలో గల ప్లాజా వాహనాల సమస్యల పై ఎంపీ రఘునందన్ రావు గారి…

మాసాయిపేట ఎమ్ పి పి ఎస్ పాఠశాల తనిఖీలు కలెక్టర్ రాహుల్ రాజ్:

తూప్రాన్ ప్రతినిధి మార్చి 5 జిల్లాలో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ తో విద్యాబోధన కార్యక్రమం పక్కాగా అమలు చేయడం జరుగుతుందని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలో బుధవారం కలెక్టర్ విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మండల…

మాసాయిపేట మండల కేంద్రంలో ప్రకృతి వైన్స్ దగ్గర కొల్చారం శంకర్ మృతి:

మాసాయిపేట మెదక్ ఫిబ్రవరి 11 మెదక్ జిల్లా తూప్రాన్ డివిజన్ పరిధిలోని శ్రీనివాస్ నగర్ రైల్వే స్టేషన్ రైల్వే గేట్ ట్రాక్ పక్కన ప్రకృతి వైన్స్ పక్కన వ్యక్తి మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది మాసాయిపేట మండల కేంద్రంలోని ప్రకృతి…

మాసాయిపేట గ్రామంలో తల్లి తండ్రి నీ కోల్పోయి అనాధలైన ఇద్దరు ఆడపిల్లలు:

మాసాయిపేట మెదక్ ఫిబ్రవరి 9 మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో వెంగలి అనిత అనారోగ్యంతో నేడు ఆదివారం మరణించింది. నాలుగు సంవత్సరాల క్రితం ఇంటికి పెద్దదిక్కు బెంగాలీ కర్ణ అనారోగ్యంతో మరణించారనీ తెలిపారు. అప్పటినుండి మానసిక వికలాంగులైన ఇద్దరు ఆడపిల్లలు…

కిష్టాపూర్ గ్రామంలో నెల ఫాతియా  -అన్నదాన కార్యక్రమం ఏర్పాటు :

తూప్రాన్ మెదక్ ప్రతినిధి ఫిబ్రవరి 7 మెదక్ జిల్లా తూప్రాన్ మండలం కిష్టాపూర్ గ్రామ శివారులో దర్గా దగ్గర నెల ఫాతియా జరుపుతున్నట్లు పీఠాధిపతులు లక్ష్మప్ప అలియాస్ శి స్త్రీ సుమారు గత 5 నుండి 6 ? ల నుండి…