చేగుంట మార్చ్ 7
దుబ్బాక నియోజవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి చొరవతో వారి ఆదేశాలతో 10 లక్షల సీసీ రోడ్ పనినీ ప్రారంభించిన చేగుంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్ మరియూ మాజీ సర్పంచ్ రాంపూర్ కాశబోయిన భాస్కర్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మోహన్ నాయక్ మండల ఎస్టి సెల్ అధ్యక్షులు ఫకీర్ నాయక్ మండల యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మల సురేష్ తండ నాయకులు హనుమంతు లక్ష్మణ్ రమేష్ టిక్య పాల్గొన్నారు