Month: December 2024

మద్యం తాగి డయల్ 100 కాల్ ఇద్దరు వ్యక్తులకు -వ్యక్తులకు సాధారణ జైలు శిక్ష:

మద్యం తాగి డయల్ 100 కాల్ ఇద్దరు వ్యక్త A9 న్యూస్ ప్రతినిధి: జక్రాన్ పల్లి మండలం నల్లగుట్ట తండాకు చెందిన బాణావత్ రవీందర్ అనే వ్యక్తి మరియు గన్యాతాండ కు చెందిన లకావత్ సురేష్ అనే వ్యక్తి మద్యం తాగిన…

ఆలూర్ లో ఘనంగా కండె రాయుడు మల్లన్న జాతర…..రెండవ రథోత్సవం…:

A9 న్యూస్ ప్రతినిధి: ఆలూరు మండల కేంద్రంలో వీడీసీ ఆధ్వర్యంలో కండె రాయుడు మల్లన్న జాతర, రథోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు నైవేద్యాలు సమర్పిస్తూ, మొక్కులు తీర్చేందుకు పెద్ద ఎత్తున బారులు తీరారు. గ్రామం, ఇతర గ్రామాల నుండి…

ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి చర్యలు తీసుకోవాలి :జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

కామారెడ్డి జిల్లా ప్రతినిది: ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. భూముల సమస్యలు, రైతు రుణమాఫీ, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు తదితర…

ఆర్మూర్ లో ఘనంగా క్రిస్మస్ వేడుక*:

-పాల్గొన్న వినయ్ రెడ్డి ప్రత్యేక సందేశాన్ని అందించిన జాన్ వెస్లీ, ఆనంద్ పాల్ -క్రైస్తవుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని వెల్లడి A9 న్యూస్ ప్రతినిధి: ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి పాస్టర్స్ భవన్ లో జరిగిన క్రిస్మస్ వేడుకలు ఘనంగా…

2024.రాష్ట్ర సీఎం కప్ బేస్ బాల్ పోటీలలో నిజామాబాద్ మహిళల జట్టు కైవసం.:

మహిళలజట్టును ఘనంగా సన్మానించిన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతి రెడ్డి. A9 న్యూస్ ప్రతినిధి: రాష్ట్ర సీఎం కప్ -2024 మహిళల బేస్ బాల్ విభాగంలో నిజామాబాద్ జట్టు రాష్ట్రంలో ప్రథమ స్థానంలో సాధించడంతో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.…

ఆలూరు మండల కేంద్రంలో నూతన అంబులెన్స్ సర్వీస్ ప్రారంభం….:

A9 న్యూస్ ప్రతినిధి: ఆలూరు మండల కేంద్రానికి మంజూరైన అంబులెన్స్ సర్వీస్ ను ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సోమవారం కొబ్బరికాయ కొట్టి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాకేష్ రెడ్డి, ముక్కెర విజయ మాట్లాడుతూ అత్యవసర సేవలకు 108…

నందిపేట్ మండలంలో మాజీ ప్రధానమంత్రి, భారతరత్న పీవీ నరసింహారావు 20, వ వర్ధంతి వేడుకలు*:

-పీవీ నరసింహారావు చిత్రపటానికి పూలమాల వేసిన వినయ్ రెడ్డి… A9 న్యూస్ ప్రతినిధి: నందిపేట్ మండలం లో మాజీ ప్రధాని, భారత రత్న, ఆర్థిక సంస్కరణలకు ఊతమిచ్చి, మన దేశాన్ని ప్రగతి పథంలోనడిపించిన తెలంగాణ ముద్దుబిడ్డ బహుభాషా కోవిదుడు, మాజీ ప్రధానమంత్రి,…

జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రోజురోజుకు పెరిగిపోతున్న రోగుల సంఖ్య…..:

-ఓపి సేవలో గంట సమయం వేచి ఉండాల్సి వస్తుందని రోగులు ఆవేదన… -ఎమర్జెన్సీ కి ప్రత్యేక ఓపి సెంటను ఏర్పాటు చేయాలని రోగుల బంధువులు వెల్లడి… -జిల్లా ఆసుపత్రికి సిబ్బందిని కొరత లేకుండా చూడాలని వెల్లడి… A9 న్యూస్ ప్రతినిధి: నిజామాబాద్…

అందుకే కేటీఆర్‌ను టార్గెట్ చేశారు:

హైదరాబాద్, డిసెంబర్ 23: ప్రతిపక్షాలపై అటాక్ చేయటమే సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యంగా పెట్టుకున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలు చేశారు. సోమవారం తెలంగాణ భవన్‌లో మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో కవిత మాట్లాడుతూ.. తెలంగాణలో 10 శాతం కమిషన్ ప్రభుత్వం నడుస్తోందన్నారు.…

క్షత్రియ పాఠశాల చేపూర్ లో జాతీయ గణితశాస్త్ర దినోత్సవ వేడుకలు:

A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ మండలంలోని చేపూర్ క్షత్రియ పాఠశాలలో జాతీయ గణిత శాస్త్ర దినోత్సవ వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా శ్రీనివాస రామానుజన్ చిత్ర పటానికి పుష్పాలు సమర్పించి నివాళులర్పించారు. ఈ సందర్బంగా క్షత్రియ విద్య…