ఆర్మూర్ జంబి హనుమాన్ బాలికల పాఠశాలను పరిశీలించిన ఎమ్మెల్యే
నిజామాబాద్ A9 న్యూస్: ఆర్మూర్ పట్టణంలోని జాంబి హనుమాన్ బాలికల పాఠశాలను ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పరిశీలించారు. సమస్యలు విద్యార్థినిలకు అడిగి తెలుసుకున్నారు, మద్యహం భోజనం, తరగతి గదులు, వంటగదులు పరిశీలించి సూచనలు చేశారు. బాత్రూమ్ లేక ఇబ్బంది చెందుతున్నారు…