Month: December 2023

ఆర్మూర్ జంబి హనుమాన్ బాలికల పాఠశాలను పరిశీలించిన ఎమ్మెల్యే

నిజామాబాద్ A9 న్యూస్: ఆర్మూర్ పట్టణంలోని జాంబి హనుమాన్ బాలికల పాఠశాలను ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పరిశీలించారు. సమస్యలు విద్యార్థినిలకు అడిగి తెలుసుకున్నారు, మద్యహం భోజనం, తరగతి గదులు, వంటగదులు పరిశీలించి సూచనలు చేశారు. బాత్రూమ్ లేక ఇబ్బంది చెందుతున్నారు…

ఎమ్మెల్యే ను కలిసిన ప్రెస్ క్లబ్ ఆర్మూర్ సభ్యులు

నిజామాబాద్ A9 న్యూస్: *ఎమ్మెల్యేను కలిసిన ప్రెస్ క్లబ్ ఆర్మూర్ సభ్యులు *జర్నలిస్టుల సంక్షేమానికి సహకరించాలని వినతి ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిని బుధవారం ప్రెస్ క్లబ్ ఆర్మూర్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని వెంకటేశ్వర కాలనీలో…

అన్నీ హంగులతో కూడిన రైతు బజార్ ను త్వరలో ప్రారంభిస్తాం

నిజామాబాద్ A9 న్యూస్: *అంగడి బజార్ ను పర్యవేక్షించిన ఎమ్మెల్యే *లోకల్ రైతులకు ప్రాధాన్యం ఇవ్వాలి. *అన్నీ హంగులతో కూడిన రైతు బజార్ ను త్వరలో ప్రారంభిస్తాం. *ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని రైతు…

నిజాయితీ చాటుకున్న కండక్టర్ సుచరిత్

నిజామాబాద్ A9 న్యూస్: ఆర్మూర్ బస్ డిపోలో కండక్టర్ గా విధులు నిర్వహిస్తున్న సుచరిత్ నిజాయితీని చాటుకోవడం జరిగింది .రెండు రోజుల క్రితం ఆర్మూర్ నుండి నందిపేట్ బస్సులో విధులు నిర్వహిస్తూ ఉండగా ప్రయాణికుడు మొబైల్ ఫోన్, పర్స్ పోగొట్టుకోగా వారికి…

గత ప్రభుత్వంలో నిరుద్యోగుల ఉసురు తీసిన టిఎస్పిఎస్సి అధికారులను జైలుకు పంపాలని ఆందోళన.

నిజామాబాద్ A9 న్యూస్:తెలంగాణ విద్యార్థి పరిషత్ నగర అధ్యక్షుడు అఖిల్ ఆధ్వర్యంలో నిజామాబాద్ స్థానిక ఎన్టీఆర్ చౌరస్తా వద్ద కళ్ళకు గంతలు కట్టుకొని నిరసన ప్రదర్శన చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం…

జిల్లా కలెక్టర్ ను కలిసిన ఆర్మూర్ మున్సిపల్ కౌన్సిలర్లు

నిజామాబాద్ A9 న్యూస్: ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ పండిత్ వినిత పవన్ పై అవిశ్వాసం ప్రవేశపెడుతూ ఆర్మూర్ మున్సిపల్ కౌన్సిలర్లు జిల్లా కలెక్టర్ రాజీవ్ హనుమంతును మంగళవారం కలిశారు. గడిచిన రెండు రోజులుగా మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నేతృత్వంలో…

భీమ్ గల్ లో జరిగే కామ్రేడ్ పిట్ల ఎల్లన్న 32వస్మారక సభను జయప్రదం చేయండి

నిజామాబాద్ A9 న్యూస్: సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు పిట్ల ఎల్లన్న భారత దేశంలో దోపిడి పీడన లేని రాజ్యం కోసం పని చేస్తూ ఉన్న క్రమంలో పీపుల్స్ వార్ 32 సంవత్సరాల క్రితం అకారణంగా కాల్చి చంపారు వర్గ దృక్పథాన్ని విస్మరించి…

అవినీతి డబ్బు బయట పెడుతున్న బీజేపీ పార్టీ

నిజామాబాద్ A9 న్యూస్: జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహూ ఇంటిపై జరిగిన ఐటీ దాడుల్లో 353 కోట్ల రూపాయల అవినీతి డబ్బు బయటపడడాన్ని నిరసిస్తూ, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు బిజెపి ఆర్మూర్…

బాలికల వసతి గృహంలో విద్యార్థినుల మధ్య ఘర్షణ

నిజామాబాద్ A9 న్యూస్: https://youtu.be/hJfqomCSCBM?si=8P1SyIjCCnQ39q4O హాస్టల్ వసతి గృహంలో రాత్రి పదిన్నర సమయంలో నిద్రించే సమయంలో స్థలం వివాదం ఘర్షణకు దారి తీసింది. గర్ల్స్ హైస్కూల్లో చదువుకుంటున్న రుక్మిణి అదే తరగతికి చెందిన మన్మిత మధ్య గొడవ ఘర్షణకు దారి తీసింది…

ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ప్రారంభం

నిజామాబాద్ A9 న్యూస్: ఆర్మూర్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం 5లక్షల రూపాయల నుంచి 10లక్షల రూపాయలు పెంపు పథకం నీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ప్రారబించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స…