Category: భీమ్ గల్

మాజీ రాజ సభ సభ్యులు, మాజీ మంత్రి, ధర్మపురి శ్రీనివాస్ ఇక లేరు

ధర్మ పూరి శ్రీనివాస్ ఇక లేరు సదాశివ్ బచ్చగొని a9 న్యూస్ ప్రతినిధి బాల్కొండ నియోజకవర్గం మాజీరాజసభ సభ్యులు మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్75 మరణించారు కొంతకాలం గా అనారోగ్యం తో బాధపడుతున్న అయన శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్…

భీంగల్ లోని శ్రీనివాస రామానుజన్ కళాశాల ఇంటర్మీడియట్ ఫలితాల్లో ప్రభంజనం

A9 న్యూస్ ప్రతినిధి ఏప్రిల్ 24: కార్పోరేట్ కు ధీటుగా భీంగల్ శ్రీనివాస రామానుజం జూనియర్ కళాశాల ఫలితాలు రాష్ట్ర స్థాయిలో బై పి సి లో వరుసగా 8,9,10వ ర్యాంకులు సాధించిన శ్రీనివాస రామానుజం జూనియర్ కళాశాల విద్యార్థులు. గ్రామీణ…

మోక్షనంద ఆశ్రమం నుండి కొండగట్టు కు మహాపాదయాత్ర

మోక్ష నంద ఆశ్రమం నుండి కొండగట్టుకు పాదయాత్ర ప్రారంభించిన స్వాములు భీంగల్ ఏప్రిల్ 21 (సదాశివ్ A9 న్యూస్) భీంగల్ మున్సిపాలిటీ పట్టణంలోని మోక్ష నంద ఆశ్రమం (వాగు గడ్డ) భీంగల్ నుండి ప్రతి సంవత్సరం అంజన్న మాలలు వేసుకున్న స్వాములు…

బాబానగర్ గ్రామం లోఅంబేద్కర్ జయంతి సందర్బంగా ఘన నివాళులు

నిజామాబాద్ జిల్లా భీమ్ గల్ మండలం బాబానగర్ గ్రామం లో రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ బి. ర్ అంబేద్కర్ గారి 133వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించరు. కార్యక్రమం ను ఉద్దేశించి పలువురు వ్యక్తలు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల కోసం…

కాంగ్రెస్ పార్టీ లో చేరిన బడా భీమ్ గల్, యువకులు బి ఆర్ ఎస్ నాయకులు

దేశం లో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే —అనిల్ ఈరవత్రి === సదాశివ్ A9న్యూస్ ప్రతినిధి బాల్కొండ నియోజకవర్గం నిజామాబాద్ జిల్లా భీమ్ గల్ మండలం బడాభీంగల్ గ్రామానికి చెందిన గ్రామ కమిటీ అధ్యక్షుడు,మరియు బిఆర్ఎస్ పార్టీ నాయకులు,యువజన సంఘాల యువకులు దాదాపు…

ప్రధానమంత్రి జీవన్ జ్యోతి భీమా యోజన చెక్ అందచేసిన తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఆర్ ఎమ్ రామారావు

ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన చెక్ అందచేత సదాశివ్ A9న్యూస్ బాల్కొండ నియోజకవర్గం నిజామాబాద్ జిల్లా భీమ్ గల్ పట్టణం లోగల సాయమ్మ అనే మహిళా గతం లో తెలంగాణ గ్రామీణ బ్యాంకు లో ప్రధాన మంత్రి జీవన్…

కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిని చూసి బీజేపీ, బి ఆర్ ఎస్ నాయకులు బేంబేలెత్తిపోతున్నారు -మానాలా

కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని చూసి బిజెపి, బిఆర్ఎస్ నాయకులు బెంబేలెత్తిపోతున్నారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మరియు రాష్ట్ర కోపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి. సదాశివ్ A9న్యూస్ ప్రతినిధి బాల్కొండ నియోజకవర్గం: నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండల…

ఓటు హక్కును ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి -భీమ్ గల్ తహసీల్దార్-శ్రీలత

*ఓటు హక్కు ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి…భీంగల్ లో ఘనంగా 5K రన్* సదాశివ్ A9న్యూస్ ప్రతినిధి బాల్కొండ నియోజకవర్గం *భీంగల్* భీంగల్ పట్టనకేంద్రం లో గురువారం రోజు ఉదయం 8 గంటలకి 019-బాల్కొండ నియోజకవర్గ హెడ్ క్వర్టార్ అయిన భీంగల్…

పల్లికొండ, పురానిపేట్ గ్రామాలను సందర్శినా ఎం పి డి ఓ సంతోష్ కుమార్

మార్చ్ 26 :సదాశివ్ A9న్యూస్ ప్రతినిధి బాల్కొండ నియోజకవర్గం నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం పల్లికొండ, పురానిపేట గ్రామాలను ఎం పి డి ఓ సంతోష్ కుమార్ సందర్శించినారు. ఈ సందర్శనలో భాగంగా గ్రామాలలో ఉపాధి హామీ పథకం కింద ఏర్పాటు…