ధర్మ పూరి శ్రీనివాస్ ఇక లేరు 

 

సదాశివ్ బచ్చగొని a9 న్యూస్ ప్రతినిధి బాల్కొండ నియోజకవర్గం 

 

 

మాజీరాజసభ సభ్యులు మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్75 మరణించారు 

కొంతకాలం గా అనారోగ్యం తో బాధపడుతున్న అయన శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 

వైస్ రాజశేఖర్ రెడ్డి హయం లో పీసీసీ అధ్యక్షుడీగా, మంత్రిగా సేవాలాందించారు. అతని స్వస్థలం బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్లో విషాద ఛాయలు నెలకొన్నాయి

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *