ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన చెక్ అందచేత 

 

  • సదాశివ్ A9న్యూస్ బాల్కొండ నియోజకవర్గం

నిజామాబాద్ జిల్లా భీమ్ గల్ పట్టణం లోగల సాయమ్మ అనే మహిళా గతం లో తెలంగాణ గ్రామీణ బ్యాంకు లో ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి భీమయోజన పథకం లో 436 చెల్లించి ఈ పథకం లో చేరారు. ఇట్టి మహిళా గత కొద్దిరోజుల క్రింతం మరణించారు.నామినిగా వారి కుమార్తె మీనా ఉండగా ఇట్టి భీమా చెక్కును తెలంగాణ గ్రామీణ బ్యాంకు నందు రిజినల్ మేనేజర్ రామారావు బ్రాంచ్ మేనేజర్ లు సుధాం ఆదవ్ లు నామిని మీనా కు 200000 రెండు లక్షల రూపాయల చెక్ ను అందించారు ఇట్టి కార్యక్రమం లో బ్యాంకు సిబ్బంది నాయక్, మహేష్, మధు, మెప్మా సిబ్బంది జలజ, ఐకేపీ సిబ్బంది కుంటాశ్రీనివాస్, నరేష్, ఖాతాదారులు పాల్గొన్నారు.

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *