Author: Admin

అర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి రైల్వే బ్రిడ్జి పనులను పరిశీలించిన ఎంపీ అరవింద్

నిజామాబాద్ జిల్లా A9న్యూస్ : నిజామాబాద్ జిల్లా అర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి రైల్వే బ్రిడ్జి పనులను పరిశీలించిన ఎంపీ అరవింద్ అనంతరం స్థానిక విలేకరులతో మాట్లాడారు. టిఆర్ఎస్ ప్రభుత్వం కాలేశ్వరం ప్రాజెక్టు పనుల్లో నాణ్యత లోపం పనుల డొల్లతనం బయటపడిందన్న ఎంపీ.…

ఇందల్ వాయి, శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయానికి అయోధ్య అక్షతల ఊరేగింపు

A9న్యూస్ రిపోర్టర్, జిత్తు భాయ్ ఇందల్ వాయి, శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయానికి అయోధ్య అక్షతల ఊరేగింపు ఇందల్వాయి గ్రామ హిందువుల మనుషులను కాళ్ళతో చూస్తుంటే సాక్షాత్తు శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో భక్తులను రామభక్తులుగా కళ్ళకు కట్టచినట్టు కనువిందు చేశారు…

ఎల్లారెడ్డి పల్లి గ్రామం లో బిజెపి గ్రామశాఖ, కులాచారి.

ఎల్లారెడ్డి పల్లి గ్రామం లో బిజెపి గ్రామశాఖ, కులాచారి. దినేష్.ఆర్థిక సహాయం” నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలో ఎల్లారెడ్డి పల్లి గ్రామనికి చెందిన భాగిష్ బీజేపీ కార్యకర్త ఎలక్షన్ రోజు బీజేపీ కార్యకర్త భాగిష్ సోదరి(బార్య భర్త) ఓటు వేయడానికి వచ్చి…

మీ స్వేద పత్రంపై మా శ్వేతపత్రం

జర్నలిస్ట్ , జిత్తు భాయ్… మీ శ్వేత పత్రం పై ప్రశ్నలుమీ స్వేద పత్రంపై మా శ్వేతపత్రం ———————————————- *కేటీఆర్ గారూ! 2014 కు ముందు మీ ఆస్తులు ఎన్ని ఇప్పుడు మీ ఆస్తులు ఎన్ని మీ స్వేదపత్రంతో జతకలిపి ప్రకటిస్తే…

వైకుంఠ ఏకాదశి రోజున శ్రీ అభయాంజనేయ దేవాలయం కొరకు భగవద్గీతను ఆవిష్కరించిన హనుమాన్ భక్తుడు జితేందర్

నిజామాబాద్ ఇందల్వాయి మండలంలోని హనుమాన్ భక్తుడు శ్రీపతి జితేందర్ గారు వైకుంఠ ఏకాదశి పవిత్రమైన రోజున గ్రామానికి ఉన్న పుణ్యక్షేత్రం శ్రీ అభయాంజనేయ దేవాలయం కొరకు భక్తులు భగవద్గీతను చదవాలన్న ఉద్దేశంతో నేడు భగవద్గీతను మాజీ సర్పంచ్ ధనరాజ్ మాదా గోవర్ధన్…

ఆర్టీసీ బస్సులో ప్రయాణం అంటే ప్రాణం అరిచేతుల్లోనే

నిజామాబాద్ జిల్లా A9న్యూస్ : కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ గాంధారి మండల ప్రజలు ఆర్టీసీ డిఎం లకు ఫుట్ పాత్ మీద ప్రయాణం చేస్తూ ప్రయాణిస్తున్నామని ప్రయాణికులు వాపోతున్నారు ఎన్నిసార్లు కామారెడ్డి బాన్సువాడ డిఎం లకు చెప్పినా గానీ వినకుండా…

సీనియర్ జర్నలిస్ట్ ను పరామర్శించిన జిల్లా టీయుడబ్ల్యూ సంఘ అధ్యక్షులు జర్నలిస్టుల సంఘ సభ్యులు

ఇందల్వాయి మండలంలోని కొన్ని రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పోంది తన ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న డిచ్ పల్లి సినియర్ జర్నలిస్టు డిచ్ పల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు లోకాని గంగారం ను ఇందల్ వాయి గ్రామం…

ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన

నిజామాబాద్ జిల్లా A9న్యూస్ : గౌరవ ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కడ్ ను అవమానపరుస్తూ తృణముల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ మిమిక్రీ చేయడం, అనుకరించడం జరుగుతున్నటువంటి దృశ్యాన్ని రాహుల్ గాంధీ తన సెల్ ఫోన్ లో చిత్రీకరించి…

రంగారెడ్డి జిల్లాలో యుద్ధ ట్యాంకర్ల ట్రయల్ విజయవంతం

A9న్యూస్ : సంగారెడ్డి జిల్లా డిసెంబర్‌21 దేశ రక్షణకు యుద్ధ ట్యాంకర్లు తయారు చేసే కర్మాగారం సంగారెడ్డి జిల్లాకే తలమానికం అని, సైనికులు ఎత్తు, పల్లపు ప్రాంతాలతో పాటు సముద్రాల్లో సైతం శత్రుసేనలను ఎదుర్కొనే ట్యాంకులను తయారు చేశామని ఓడిఎఫ్‌ జనరల్‌…

మామిడిపల్లి గ్రామానికి చెందిన ఇర్ఫాన్ అనే యువకునికి ఆర్థిక సహాయం.

నిజామాబాద్ జిల్లా A9న్యూస్ : ఈరోజు సిద్ధి వినాయక (ఎస్ఎల్ఎఫ్ )డీ. గంగామణి ఆర్ .పి గారి ఆధ్వర్యంలోగుప్పెడు బియ్యం లో భాగంగా మామిడి పల్లి కి చెందిన ఇర్ఫాన్ అనే యువకుడు బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్నడని తెలుసుకొని వారి…