Author: anewsinc-admin

మంత్రి వేముల ఉంటే మేమంతా..

మెండోర మండలం భూస్సాపూర్ గ్రామంలో విశ్వ బ్రహ్మణ సంఘ సభ్యులు మరియు ఒడ్డెర కుల సంఘ సభ్యులు సుమారు 80 కుటుంబాలు రానున్న ఎన్నికల్లో BRS పార్టీ అభ్యర్థి అయిన వేముల ప్రశాంత్ రెడ్డి కి ఓటు వేసి గెలిపిస్తమని తీర్మానం…

నియంత పాలనలో ఉన్నాం ఆయనని నిమజ్జనం చేద్దాం …

నిజాంబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో గాంధీచౌక్ లో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన బిజెపి కార్యకర్తలు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీలను మరిచి మళ్లీ ప్రజల్లోకి వెళ్లి గెలుస్తానంటూ ఇచ్చిన హామీల నెరవేర్చక కొత్త కొత్త హామీలు ఇస్తూ…

సిరికొండ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నిరసనలు

సిరికొండ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి నిరుద్యోగ వృత్తి ఉద్యోగుల పట్ల తెలంగాణ వ్యవస్థ పట్ల నిరాహార దీక్ష చేస్తే అక్రమంగా అరెస్టు చేశారు సిరికొండ మండలంలో బిజెపి కార్యకర్తలు పెద్ద…

డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహనికి వినతిపత్రం

బాసర మండల కేంద్రంలో నిన్న తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షులు కిషన్ రెడ్డి అక్రమ అరెస్టుకు నిరసనగా ఈరోజు బాసర మండల కేంద్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఈరోజు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. విషయం ఏమిటంటే తెలంగాణ రాష్ట్రంలో 9…

కెసిఆర్ కు, తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు

నిరుద్యోగ విషయమై నిన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు దీక్ష చేస్తున్న సందర్బంగా అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ బాల్కొండ మండల భారతీయజనతా పార్టీ ఆధ్వర్యంలో బాల్కొండ మండల కేంద్రంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. కెసిఆర్ కు, తెలంగాణ…

సాదాపూర్ గేటు వద్ద భాజపా శ్రేణులు రాస్తారోకో

బోధన్:: ఎడపల్లి:: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని శాంతియుతంగా నిరసన దీక్ష చేపట్టిన దానిని జీవించుకోలేక ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేయించిందని నిరసిస్తూ గురువారం ఎడపల్లి మండలం సాదాపూర్ గేటు వద్ద భాజపా శ్రేణులు రాస్తారోకో నిర్వహించాయి. రాస్తారోకోతో…

వైద్యసిబ్బంది ఇంటింటి సర్వే

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కిసాన్ నగర్ పరిదిలో కాలానుగుణంగా వచ్చే వ్యాదుల నివారణలో చర్యలో బాగంగా ఈరోజు బాల్కోండ గ్రామంలో వైద్యసిబ్బంది ఇంటింటి సర్వే నిర్వహించడం జరిగింది అందులో బాగంగా దోమలు అబివృద్ది చెందే ప్రాంతాలైన నిల్వనీరు గల కొబ్బరిబోండాలైన ,కూలర్లు,పాతటైర్లు,కుండలు…

మంత్రి ప్రశాంత్ రెడ్డి సహకారంతో 29 కుటుంబాలకు ముఖ్యమంత్రి ఆర్థిక సహాయం అందజేత

బాల్కొండ మండలంలోని 8 గ్రామాలు బాల్కొండ,కిసాన్ నగర్,వన్నెల్ (బి), చిట్టాపూర్,బోదేపల్లి, నాగపూర్, జలాల్పూర్,ఇత్వార్ పేట్ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు శుక్రవారం మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరు అయిన చెక్కులను మండల పార్టీ…

కిడ్స్ పార్క్ స్కూల్లో ఘనంగా హిందీ దివాస్ వేడుకలు

సిరికొండ మండలంలోని కిడ్స్ పార్క్ స్కూల్లో హిందీ దివాస్ ను ఘనంగా నిర్వహించారు. ముందుగా కరస్పాండెంట్ జాకీర్ హుస్సేన్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 14న హిందీ దివాస్ గా జరుపుకుంటారు ఇందుగల కారణం1949 నా సెప్టెంబర్ 14న తేదీన హిందీ…

ఆశాలను బెదిరించడం సరికాదు..

అంగన్ వాడీ సెంటర్లలో ఆశా కార్యకర్తలు పనిచేయాలని ఓ వైద్య శాఖ అధికారి బెదిరింపులకు పాల్పడటం సరికాదని. సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి నన్నేసాబ్ అన్నారు. గురువారం రుద్రూర్ ఎంపీడీవో కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలు ఆందోళన చేపట్టారు.…