నిరుద్యోగ విషయమై నిన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు దీక్ష చేస్తున్న సందర్బంగా అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ బాల్కొండ మండల భారతీయజనతా పార్టీ ఆధ్వర్యంలో బాల్కొండ మండల కేంద్రంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.

కెసిఆర్ కు, తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమం లో బాల్కొండ మండల అధ్యక్షులు అంబటి నవీన్, బీజేపీ జిల్లా కార్యదర్శి నాగులపల్లి రాజేశ్వర్, ముప్కాల్, మెండోరా మం, అధ్యక్షులు సంతోష్, సాయన్న, కిసాన్ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు తోట చిన్నయ్య,కిసాన్ మోర్చా మం, అధ్యక్షులు ఆరెపల్లి నర్సయ్య, బీజేవైఎం మం, అధ్యక్షులు జక్కం శ్రీకాంత్, మం ప్రధాన కార్యదర్శులు నక్కల గణేష్, మీసాల చందు, నాయకులు రామన్ శివ, కొత్తింటి రాకేష్,, కడ్తల్ రాజేశ్వర్, కన్న రెడ్డి, నవీన్,బావయ్య, లింగం, దినేష్, నర్సయ్య, పోశెట్టి, శివానంద్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *