బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌కు మాతృవియోగం:

బోధన్: ఏప్రిల్ 10 బోధన్‌ మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నేత షకీల్‌,ఇంట్లో విషాదం చోటు చేసుకున్నది. గతకొంత కాలంగా అనా రోగ్యంతో బాధపడుతున్న షకీల్‌ తల్లి ఈరోజు తెల్లవారుజామున కన్నుమూశారు. దవాఖానలో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమించడంతో…

ఈ నెల 17 న జేఈఈ మెయిన్ ఫలితాలు:

హైదరాబాద్:ఏప్రిల్ 10 జేఈఈ మెయిన్‌ ఫలితాలు ఈ నెల 17న విడుదలకా నున్నాయి. సెషన్‌-2 పేపర్‌- 1బీఈ, బీటెక్‌ పరీక్షలు మంగళవారంతో ముగి యగా, పేపర్‌-2,బీఆర్క్‌, బీ ప్లానింగ్‌పరీక్ష బుధవారంతో ముగిసింది… మొదటి సెషన్‌ ఫలితాలు ఫిబ్రవరిలో విడుదల కాగా, రెండో…

ఐ.ఎన్.టి.ఎస్.ఓ లెవెల్ 2 పలితాల్లో శ్రీచైతన విజయ భేరి”:

ఐ మెదక్, A9 న్యూస్ ,తూప్రాన్, ఏప్రిల్, 9. : ఐ. ఎన్.టి.ఎస్.ఓ. లెవెల్ 2 సంజ్ లో శ్రీ చైతన పాఠశాల విద్యార్థులు ఏ. ఫిహాల్ దీక్షిత్, ల్యాప్టాప్ గెల్చుకున్నాడనీ ప్రిన్సిపాల్ రామకృష్ణా రావు తెలిపారు. అలాగే శ్రీతన్, 4వ…

గవర్నర్లకు వీటో అధికారం లేదు: సుప్రీంకోర్టు తీర్పు.

A9 న్యూస్, ఏప్రిల్ 9: ఆర్టికల్ 200 ప్రకారం అసెంబ్లీ ఆమోదించిన బిల్లులు గవర్నర్లు నొక్కిపెట్టలేరు. తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్ రవిపై సుప్రీం సీరియస్. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో గవర్నర్లు మార్గదర్శిగా, తత్వవేత్తగా పనిచేయాలి. రాజకీయ ప్రేరణతో ఉండకూడదు. గవర్నర్ అధికారాలు, బాధ్యతలపై…

తెలంగాణలో పెరగనున్న ఉష్ణోగ్రతలు.. ఆరెంజ్ అలర్ట్ జారీ:

A9 న్యూస్, ఏప్రిల్ 9: తెలంగాణలో ఉష్ణోగ్రతలు మరింత పెరగనున్నాయి. రానున్న 3 రోజుల్లో ఉష్ణోగ్రతలు 41 నుంచి 45 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ క్రమంలో ఆదిలాబాద్,కుమురంభీం, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్‌,…

ఆర్ట్ అండ్ స్మార్ట్ ప్లే స్కూల్ లో ఘనంగా గ్రాడ్యుయేషన్ వేడుకలు:

నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు. *కరతాళధ్వనుల మధ్య సీనియర్ కేజీ విద్యార్థులకు పట్టా సర్టిఫికేట్ అందజేసిన డాక్టర్ జానకిరామ్. *హట్టహసంగా కొనసాగిన స్నాతకోత్సవ *ఆలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు. A9 న్యూస్, తూప్రాన్, ఏప్రిల్, 9.: నేటి బాలలే రేపటి…

గాడ్సే సిద్ధాంతాలను మోడీ ప్రోత్సహిస్తున్నాడు: సీఎం రేవంత్ రెడ్డి.

హైదరాబాద్:ఏప్రిల్ 09 కులాలు,మతాల మధ్య ప్రధాని మోడీ చిచ్చుపెడు తున్నారని, గాంధీ విధానాలకు వ్యతిరేకంగా పని చేస్తున్నారంటూ అహ్మదాబాద్, వేదికగా జరుగుతున్న ఏఐసీసీ ప్లీనరీ సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,ఆగ్రహం వ్యక్తం చేశారు. గాడ్సే సిద్ధాంతాన్ని మోడీ ప్రోత్సహిస్తున్నారని దేశాన్ని…

సిద్ధిపేట జిల్లాలో బర్డ్‌ ఫ్లూ నిర్ధారణ-15 వేల కోళ్లు చచ్చిపోయినయ్.:

సిద్దిపేట జిల్లాలో బర్డ్‌ ఫ్లూ నిర్ధారణ అయింది. జిల్లాలోని తొగుట, మండలం కన్గల్‌ గ్రామంలో కోళ్లకు బర్డ్‌ ఫ్లూ సోకినట్లు అధికారులు గుర్తించారు. గ్రామంలోని ఓ కోళ్లఫామ్‌లో కోళ్లకు బర్డ్‌ ఫ్లూ సోకినట్లు అధికారులు తేల్చారు. బర్డ్‌ ఫ్లూతో కోళ్ల ఫామ్‌లో…

తెలుగు రాష్ట్రాల్లో రానున్న నాలుగు రోజులు వర్షాలు:

Apr 09, 2025, తెలుగు రాష్ట్రాల్లో రానున్న నాలుగు రోజులు వర్షాలు! ఆంధ్ర, తెలంగాణలో రానున్న నాలుగు రోజుల్లో వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. ఏప్రిల్ 9 నుంచి 12 వరకు వర్షాలు పడుతాయని…

పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను వెంటనే తగ్గించండి:

*షాద్ నగర్ లో రోడ్డెక్కిన అధికార కాంగ్రెస్ పార్టీ. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దగ్ధం. దేశవ్యాప్తంగా పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ…