Month: April 2025

పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి కార్యకర్తలకు పెద్దోళ్ల గంగారెడ్డి వెల్లడి:

*హనుమకొండలో బిజెపి జిల్లా సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర నాయకుడు పెద్దోళ్ల గంగారెడ్డి. హనుమకొండ ఏప్రిల్ 6న నిర్వహించే భారతీయ జనతా పార్టీ బిజెపి ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా అనుమకొండ బిజెపిపార్టీకార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర నాయకులు.…

ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహ రాక:

*పిసిసి రాష్ట్ర కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి వెల్లడి. ఎ9 న్యూస్ నర్సాపూర్ ఏప్రిల్ 3 : మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని శ్రీ సాయి కృష్ణ గార్డెన్స్ లో రేపు 4-4-2025 (ఉదయం 10:00 గంటలకు) నర్సాపూర్ నియోజకవర్గంలో కళ్యాణ లక్ష్మి*…

ప్రజా హితం కోరే ప్రజా ప్రభుత్వం ,ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడాలి:

*అడవులు లేకపోతే వర్షాలు లేవు ఆక్సిజన్ లేదు. ఎ9 న్యూస్ మెదక్/సిద్దిపేట ఏప్రిల్ 3: మిత్రులారా పర్యావరణ విత్తలారా, బుద్ధిజీవులారా, మేధావులారా గత కొన్ని రోజులుగా హైదరాబాదులోని రెండు విశ్వవిద్యాలయాలు ఉస్మానియా యూనివర్సిటీ, కేంద్రీయ విద్యాలయం ఈ రెండు కూడా రణరంగ…

లోకల్ ఎమ్మెల్సీ నామినేషన్లకు రేపే లాస్ట్ డేట్:

హైదరాబాద్: ఏప్రిల్ 03 హైదరాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీఎన్నిక ఆసక్తిగా మారింది. రేపటితో నామినేషన్ల,గడువు ముగియనుండగా పోటీ విషయంలో ఇప్పటి వరకు ప్రధాన పార్టీలు ఎలాంటి నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించకపోవడం పొలి టికల్ వేడి పెంచుతోంది. బలాబలాల దృష్ట్యా అంతి…

ACB: 15 మంది ప్రభుత్వ ఉద్యోగుల పై కేసులు నమోదు.. సంచలన విషయాలు వెల్లడి:

అవినీతి నిరోధక శాఖ చేపట్టిన దాడులలో మార్చి నెలలో 15 కేసులు నమోదు చేసి విచారించినట్లు ఏసీబీ డైరెక్టర్ విజయ్ కుమార్ తెలిపారు మార్చి నెల వివరాలు వెల్లడిస్తూ పత్రిక ప్రకటన విడుదల చేశారు. 12 ట్రాప్ కేసులు, 2 క్రిమినల్…

ఢిల్లీలో ప్రెస్ మీట్ నిర్వహించిన మాజీమంత్రి వి శ్రీనివాస్ గౌడ్:

*తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామన్నారు.* దీనిపై గవర్నర్ దగ్గర సంతకం పెట్టించి అమల్లోకి తీసుకురావాలి. క్యాబినెట్ లో కూడా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వండి. స్థానిక సంస్థల్లో కూడా ఆ వాటా దక్కేలా చూడండి. మేము అసెంబ్లీలో మద్దతు ఇచ్చాం.…

బీఆర్ఎస్ పార్టీ సంచలన ప్రకటన. :

హెచ్ సీ యూ 400 ఎకరాల భూములను ఎవరు ఒక ఇంచు కూడా కొనవద్దు . తిరిగి మూడేళ్ళలో మేము అధికారంలోకి వస్తున్నాం. రేవంత్ రెడ్డి మాయ మాటలు నమ్మి ఎవరైనా భూమి కొనుక్కుంటే తిరిగి వాపసు తీసుకుంటాం.. 400 ఎకరాల…

జాతీయ రహదారిపై కారు బోల్తా:

A9 / ఇందల్వాయి,03. నిజామాబాద్ జిల్లా మండలం పల్లి గ్రామ శివారులో గల జాతీయ రహదారి 44 పై డివైడర్ ను కారు (టి.ఎస్.08 ఈ.జడ్.1814.)ఢీకొని పల్టీ కొట్టడం జరిగింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.

సోనియా – రాహుల్ గాంధీ లను కలుసుకున్న టీ కాంగ్రెస్ నేతలు:

కాంగ్రెస్ అధినేతలు సోనియాగాంధీ రాహుల్ గాంధీ లను గురువారం టీ కాంగ్రెస్ నేతలు ప్రత్యేకంగా కలుసుకున్నారు. టీ కాంగ్రెస్ నేతల ఢిల్లీ పర్యటనలో భాగంగా ఈరోజు ఉదయం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ లను కలుసుకొని…

వక్ఫ్‌ బిల్లుకు లోక్‌సభ ఆమోదం.:

*అనుకూలంగా 288. *వ్యతిరేకంగా 232 ఓట్లు దిల్లీ: సుదీర్ఘ సంవాదాల అనంతరం వక్ఫ్‌ (సవరణ) బిల్లు-2025కు లోక్‌సభ ఆమోదం తెలిపింది. విపక్ష ఇండియా కూటమి, ఎంఐఎం తదితర పక్షాల ఆరోపణలను, విమర్శలను అధికార పక్షం గట్టిగా తిప్పికొట్టింది. కేంద్ర హోంమంత్రి అమిత్‌…