లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో శ్రావణమాస శనివారం ప్రత్యేక పూజలు భక్తులు
నిజామాబాద్ A9 న్యూస్: ఆర్మూర్ పట్టణంలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో శ్రావణమాస శనివారం సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో ప్రత్యేక పూజలు చేశారు. నరసింహస్వామి ఆలయంలో పప్పలారం నైవేద్యాలు సమర్పించి మొక్కలు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వెంకన్న మాట్లాడుతూ…