Month: September 2023

లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో శ్రావణమాస శనివారం ప్రత్యేక పూజలు భక్తులు

నిజామాబాద్ A9 న్యూస్: ఆర్మూర్ పట్టణంలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో శ్రావణమాస శనివారం సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో ప్రత్యేక పూజలు చేశారు. నరసింహస్వామి ఆలయంలో పప్పలారం నైవేద్యాలు సమర్పించి మొక్కలు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వెంకన్న మాట్లాడుతూ…

సిద్దిల గుట్టపై ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆర్డీవో, నూతన తహసిల్దార్

నిజామాబాద్ A9 న్యూస్: ఆర్మూర్ పట్టణంలోని ప్రఖ్యాతిగాంచిన నవనాధ సిద్ధుల గుట్టపై గల శివాలయంలో ఆర్మూర్ ఆర్డీవో వినోద్ కుమార్, నూతన తాసిల్దార్ శ్రీకాంత్ లు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు అధికారులను ఘనంగా స్వాగతం…

మంత్రి వేముల తండ్రి స్వర్గీయ వేముల సురేందర్ రెడ్డి ఏడవ సంవత్సరికం

తండ్రి స్వర్గీయ వేముల సురేందర్ రెడ్డి గారి ఏడవ సంవత్సరికం సందర్భంగా స్వగ్రామంలో పూజలు నిర్వహించిన కుమారులు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మరియు అజయ్ రెడ్డి కుటుంబ సభ్యులు పాల్గొన్న ఆత్మీయులు

శుక్రవారం ఫ్రైడే -డ్రై డే కార్యక్రమము… మన ఆరోగ్యం కోసం

నిజామాబాద్ A9 న్యూస్ : ఆర్మూర్ పట్టణంలోని ప్రతి శుక్రవారం ఫ్రైడే -డ్రై డే కార్యక్రమము. మన ఇంటి పరిసరాల శుభ్రత కోసం- మన ఆరోగ్యం కోసం వారములో ఒక రోజు పురపాలక శాఖా మత్యులు కేటీఆర్, వైద్య ఆరోగ్య శాఖా…

ఆర్మూర్ లో ఉదయనిది స్టాలిన్ దిష్టిబొమ్మ దగ్ధం

నిజామాబాద్ A9 న్యూస్: భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ అధ్యక్షుడు ద్యాగ ఉదయ్ ఆధ్వర్యంలో రెండు రోజుల క్రితం సనాతన హిందు ధర్మాన్ని అవహేళన చేస్తూ మాట్లాడిన ఉదయనిది స్టాలిన్ దిష్టిబొమ్మను శుక్రవారం ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా…

దొంగకు దేహశుద్ధి చేసిన యువకులు…… పోలీసుల తీరు చూస్తే షాక్ అవుతారు

నిజామాబాద్ A9 న్యూస్: ఆర్మూర్ నియోజకవర్గం ఆలూర్ మండల కేంద్రంలోనీ నరేష్ అనే వ్యక్తి ఒక షాపులో దొంగతనం చేస్తూ గురువారం సాయంత్రం రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన విషయం ఆలస్యంగా తెలిసింది. దొంగతనం చేస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని…

శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ 6 గేట్లు మూసివేత

నిజామాబాద్ A9 న్యూస్: నిజామాబాద్ జిల్లా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుండి వరద ప్రవాహం తగ్గింది. అధికారులు 20 గేట్లలో 6 గేట్లను మూసివేసి 14 గేట్ల ద్వారా 43680 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.…

చిన్నారుల మరణ వార్త మంత్రి నీ కలిచివేసింది..

నిజామాబాద్ A9 న్యూస్: బాల్కొండ మండలంలోని ఇత్వార్ పేట్ చిన్నారుల మరణ వార్త తనను తీవ్రంగా కలిసి వేసిందని మంత్రి ప్రశాంత్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నారుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. వ్యక్తిగతంగా…

ఇద్దరు చిన్న పిల్లలు బలి తీసుకున్న గుంత

నిజామాబాద్ A9 న్యూస్ : బాల్కొండ మండలం ఇత్వర్ పేట్ గ్రామంలో గుంతలో పడి ఇద్దరు పిల్లలు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఇంటి నుండి ఆట కొరకు వెళ్లి గ్రామాభివృద్ధి కమిటీ భవన…

విద్యార్థినిలపై వేధింపులకు పాల్పడుతున్న అల్లరి మూకలను అరికట్టాలి!

నిజామాబాద్ A9 న్యూస్: నిజమాబాద్ నగర తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో స్థానిక ఆర్ అండ్ బి వసతి గృహంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నగర అధ్యక్షుడు అఖిల్ మాట్లాడుతూ ఈ మధ్యన విద్యార్థినిలపైన అమ్మాయిలపైన వేధింపులు…