ఆర్మూర్ పట్టణంలో ప్రజాపాలన కార్యక్రమం
నిజామాబాద్ A9 న్యూస్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన కార్యక్రమం గురువారం ఆర్మూర్ పట్టణంలోని 33వ వార్డులో మున్సిపల్ చైర్ పర్సన్ పండిత్ వినీత పవన్ ఆధ్వర్యంలో మున్సిపల్ అధికారులు దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..…