నిజామాబాద్ A9 న్యూస్:

ఆర్మూర్ పట్టణంలోని సాయి ఒకేషనల్ జూనియర్ కళాపాల విద్యార్థి ఒర్సు మహేష్ ఎలక్ట్రికల్ టెక్నికల్ ద్వితీయ సంవత్సరము చదువుతున్న విద్యార్థి. నేపాల్ దేశంలో జరిగిన అంతర్జాతీయ (రెజ్లింగ్) కుస్తీ పోటీలో “గోల్డ్ మెడల్” సంపాదించడం జరిగింది. నేపాల్ దేశంలోని పోక్ర పట్టణంలో డిసెంబర్ 11వ తేదీలో జరిగినని.


దానికి సాయి ఒకేషనల్ జూనియర్ కళాశాల చైరన్ చిలువేరి సురేష్ బాబు, కళాశాల డైరెక్టర్ చిలువేరి మురళి క్రిృష్ణ, కళాశాల ఇంచార్జ్ రాగి గంగ కిషన్, ప్రిన్సిసాల్ రంజిత్ కుమాన్, కళాశాల సమన్యాయ కర్తా విజయ్, రామారాజు, కళాశాల అధ్యాపకులు విద్యార్థిని అభినందించడం జరిగింది. శాలువ సత్కరించడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *