Category: మెదక్ జిల్లా

నర్సాపూర్ నియోజకవర్గంలో మంత్రి కొండ సురేఖ పర్యటన:

A9 న్యూస్ నర్సాపూర్ మెదక్, డిసెంబర్14: విద్యార్థులకు అందించేలా కామన్ డైట్ కార్యక్రమం ప్రారంభించినట్లు రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ కొండ సురేఖ. ఒక ప్రకటన విడుదల చేశారు. శనివారం నర్సాపూర్ నియోజకవర్గంలో మంత్రి పర్యటించారు. ప్రభుత్వం కామన్ డైట్…

నరసింహ నాయక్ కుటుంబానికి ఆర్థిక సహాయం బిఆర్ఎస్:

A9 న్యూస్ మాసాయిపేట మెదక్ డిసెంబర్ 14: మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలోని చెట్ల తిమ్మాయి పల్లి శివారులోని పులిగుట తండా లో మలవత్ నరసీమ ఇటివల మరణించడం జరిగింది. వారి కుటుంబానికి 50 కేజీల బియ్యం బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు…

గుర్రాల యాదయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం*:

చేగుంట మెదక్ డిసెంబర్ 11 మెదక్ జిల్లా చేగుంట మండలం ఇబ్రహీంపూర్ గ్రామంలో ఇటీవల గుర్రాల యాదయ్య వ్యక్తి మరణించిన విషయం తెలిసి దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్ పార్టీ కిసాన్…

నూతన మండలం రావడం మా గ్రామ ప్రజల తరఫున కృతజ్ఞతలు:

మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో సీఎం కప్ తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభం జరుగుతున్నాయి నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆవుల రాజిరెడ్డి ఈ సందర్భంగా మాట్లాడారు అదేవిధంగా నా సొంత గ్రామంలో జరగడం మా అదృష్టమని…

కిష్టాపూర్ గ్రామ శివారులో దర్గా దగ్గర 17వ ఆరాధన ఉత్సవాలు:

తూప్రాన్ మెదక్: *పీఠాధిపతి సులేమాన్ అలియాస్ లక్ష్మప్ప ఆధ్వర్యంలో నేల పాతియా.. *శ్రీశ్రీశ్రీ సద్గురు పరమ గురు పావణ గురు పరమహంస పరమాత్మ ఆత్మ స్వరూపులైన పీఠాధిపతి ఖ్వాజా మొహమ్మద్ శరీఫ్ సాబెర్ చిస్తీ ప్రభువుల ధ్వజ నిరూపణ 17వ ఆరాధన…

నూతన మండలం అన్ని రంగాల్లో రాణించాలి…:

మాసాయిపేట ( మెదక్) డిసెంబర్ 10: రాష్ట్ర అవతరణ తరువాత కొత్త గా ఏర్పడిన మాసాయిపేట మండలం అన్ని రంగాల్లో రాణించాలని నర్సాపూర్ కాంగ్రెస్ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి అన్నారు. స్థానిక ఉన్నత పాఠశాల ఆవరణలో సి ఎం కప్ 2024…

జిల్లాలో సిమ్ కప్ క్రీడ పోటీలు ప్రారంభం:

మెదక్ జిల్లా చిన్నశంకరం పేట మండల కేంద్రం లోని జూనియర్ కళాశాలలో సిఎం కప్ క్రీడాపోటీలను ప్రారంభిస్తున్న మెదక్ నియోజకవర్గం ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ పాల్గొన్నారు

ఇందిరమ్మ ఇండ్ల సర్వే చేస్తున్న ఆర్డిఓ జయచంద్ర రెడ్డి:

తూప్రాన్ డిసెంబర్ 10 మెదక్ జిల్లా తూప్రాన్ డివిజన్ పరిధిలోని ఆర్ డి ఓ జయ చంద్రారెడ్డి , మనోహరబాద్ మండలం, జీడిపల్లి గ్రామంలో జరుగుతున్న ,ఇందిరమ్మ ఇండ్ల సర్వే ను పరిశీలించారు. ఇందిరమ్మ ఇండ్ల మొబైల్ యాప్ వినియోగంలో ఏమన్న…

సోనియా గాంధీ జన్మదిన వేడుకలు చేగుంటలో ఘనంగా:

A9 న్యూస్ ప్రతినిధి మెదక్: *సోనియా గాంధీ జన్మదిన వేడుకలు చేగుంటలో ఘనంగా… *మాజీ ఎంపీపీ తాజా మాసుల శ్రీనివాస్ వెల్లడి… మెదక్ జిల్లా చేగుంట గాంధీ చౌరస్తా వద్ద మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ఎంపీపీ మాసుల శ్రీనివాస్…

అక్రమంగా మట్టి రవాణా చేస్తున్న మూడు టిప్పర్లు ఒక హిటాచి సీజ్ చేసిన రెవెన్యూ అధికారులు :

మెదక్ జిల్లా మాసాయిపేట (మం) బొమ్మరం గ్రామ శివారులో అక్రమంగా మట్టి రవాణా చేస్తున్న మూడు టిప్పర్లు ఒక హిటాచి సీజ్ చేసిన రెవెన్యూ అధికారులు ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి రవాణా చేస్తున్న ఒక్క హిటాచి సీజ్…